Medak Crime: వీడిన మిస్టరీ.. భర్తను, తన చెల్లిని హత్య చేసేందుకు సుపారి ఇచ్చిన అక్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medak Crime: మెదక్ జిల్లాలో జంట హత్యల కేసు మిస్టరీ వీడింది. కట్టుకున్న భర్తను, తన చెల్లి హత్య చేసేందుకు అక్క సుపారీ ఇచ్చి హత్య చేయించిన దారుణ ఘటన మెదక్ జిల్లాలోని హత్నూర మండలం షేర్ఖాన్పల్లిలో చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తని, తన చెల్లిని హత్య చేసేందుకు 50 వేల రూపాయలతో అక్క సుపారి కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో జూన్ 17న హత్నూర (మం) షేర్ ఖాన్ పల్లిలో జంట హత్యలు జరిగాయి. లక్ష్మణ్, బాషా మృతదేహాలను పోలీసులు అటవీప్రాంతంలో గుర్తించారు.
Also Read: HMDA: రికార్డు స్థాయి ధర పలికిన కోకాపేట భూములు.. ఎకరం రూ.72 కోట్లు
Also Read
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
- Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
- OTR : కష్టాలు మావి, క్రెడిట్ వాళ్లదా.. భోగాపురం వేడుకలో టీడీపీ నేతల అసంతృప్తి
భర్తతో గొడవపడి భార్య బేబీ పుట్టింటికి వెళ్లడంతో బేబీకి వరుసకు చెల్లెలు అయిన భాషని లక్ష్మణ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి కోపంతో ఎలాగైనా భర్తని, చెల్లిని చంపాలని బేబీ ప్లాన్ చేసింది. తన సోదరుడు వినోద్తో హత్యకు ప్లాన్ వేసి 50 వేలకు సుపారి ఇచ్చి 5 వేలు అడ్వాన్స్ ఇచ్చింది బేబీ. ఇద్దరికి మద్యం తాగించి షేర్ ఖాన్ పల్లి అటవీ ప్రాంతంలో బండ రాళ్లతో కొట్టి లక్ష్మణ్ని, కత్తితో పొడిచి భాషను వినోద్ హత్య చేశాడు. కేసు దర్యాప్తులో భాగంగా ఈ విషయం బయటకు రావడంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బేబీ, వినోద్లను అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
-
OTR : కష్టాలు మావి, క్రెడిట్ వాళ్లదా.. భోగాపురం వేడుకలో టీడీపీ నేతల అసంతృప్తి
-
Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!