Shikhar Dhawan: సోఫీ షైన్ తో శిఖర్ ధావన్ ఎంగేజ్మెంట్.. ‘గబ్బర్’ లైఫ్ లో కొత్త మలుపు
- సోఫీ షైన్ తో శిఖర్ ధావన్ ఎంగేజ్మెంట్
- ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ ద్వారా కన్ఫర్మ్
- శిఖర్ ధావన్ మొదట 2012 లో ఆయేషా ముఖర్జీని వివాహం చేసుకున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్, సోఫీ షైన్తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని మాజీ క్రికెటర్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ ద్వారా కన్ఫర్మ్ చేశారు. తన మొదటి భార్య ఆయేషా నుంచి విడాకులు తీసుకున్న రెండు సంవత్సరాల తర్వాత, శిఖర్ మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడు. జనవరి 12వ తేదీ సోమవారం తన ఇన్స్టాగ్రామ్లో తన, సోఫీ నిశ్చితార్థం వార్తను శిఖర్ వెల్లడించారు.
Also Read:MSVG: ప్రీమియర్స్’తో 1.2 మిలియన్..నిర్మాతకు కారు కొనివ్వనున్న అనిల్ రావిపూడి
Also Read
- Trinamool Congress: ‘‘ముస్లింల కోసమే పనిచేసింది’’.. టీఎంసీ పార్టీ చీఫ్ రాజీనామా..
- DK Shivakumar: ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారంపై సందిగ్ధం.. ఢిల్లీలో డీకే.శివకుమార్ కీలక వ్యాఖ్యలు
- Supreme Court: వేధించడానికే పెళ్లిళ్లు చేసుకుంటారా? అబ్బాయిలకు సుప్రీంకోర్టు చీవాట్లు
- Rishab Pant: అనుకున్నదే జరిగింది.. LSG కెప్టెన్సీ నుంచి రిషభ్ పంత్ ఔట్..
ఉంగరంతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ, వారు ఇప్పుడు ఎప్పటికీ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నట్లు రాసుకొచ్చారు. శిఖర్ పోస్ట్లో, పంచుకున్న చిరునవ్వుల నుండి పంచుకున్న కలల వరకు.. మేము ఎప్పటికీ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాము. మా ఎంగేజ్మెంట్కు అందించిన ప్రేమ, ఆశీస్సులు, మంచి కోరిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అని రాసుకొచ్చారు. ఈ వార్తతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. క్రికెటర్, అతని కాబోయే భార్యకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.
శిఖర్ కాబోయే భార్య సోఫీ షైన్ ఎవరు?
సోఫీ షైన్ 1990లో ఐర్లాండ్లో జన్మించిన మోడల్. ఆమె కార్పొరేట్ ప్రపంచంలో కూడా విస్తృతంగా పనిచేసింది. ఆమె ప్రస్తుతం శిఖర్ ధావన్ కంపెనీ డా వన్ స్పోర్ట్స్కు CEOగా ఉన్నారు. సోఫీ, శిఖర్ చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారు. వారు మొదట దుబాయ్లో కలుసుకున్నారు. అక్కడ క్రికెటర్ మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. 2025 ఐపీఎల్ సమయంలో వారిద్దరూ కలిసి ఎక్కువగా కనిపించారు. కొంతకాలం తర్వాత, శిఖర్ సోఫీతో తన సంబంధాన్ని అధికారికంగా ప్రకటించారు.
శిఖర్ ధావన్ మొదటి భార్య ఎవరు?
శిఖర్ ధావన్ మొదట 2012 లో ఆయేషా ముఖర్జీని వివాహం చేసుకున్నాడు. ఆమె భారత్ లో జన్మించింది కానీ ఆస్ట్రేలియాలో నివసిస్తుంది. ఈ జంటకు జోరావర్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే, వారు 2020 లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. విడాకులు 2023 లో తీసుకున్నారు.
తాజావార్తలు
-
Moinuddin Murder : రూ.25 లక్షల సుపారీ.. హిట్ అండ్ రన్గా న్యాయవాది హత్య స్కెచ్.!
-
Trinamool Congress: ‘‘ముస్లింల కోసమే పనిచేసింది’’.. టీఎంసీ పార్టీ చీఫ్ రాజీనామా..
-
DK Shivakumar: ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారంపై సందిగ్ధం.. ఢిల్లీలో డీకే.శివకుమార్ కీలక వ్యాఖ్యలు
-
Pawan Kalyan : పోలవరం అడవుల్లో పులి సంచారం.. అధికారులతో పవన్ అత్యవసర సమీక్ష.!
-
Chivas Regal, Absolut Vodka Ban: మందుబాబులకు షాక్.. అబ్సోలట్ వోడ్కా, చివాస్ రీగల్ అమ్మకాలపై నిషేధం..!
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!