కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేలు వస్తారు.. టీఆర్ఎస్ ఇక తిరుగుబాటే : షబ్బీర్ అలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ మంత్రి షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే లు, బీజేపీ నేతలు తమకు టచ్ లో ఉన్నారని… హుజురాబాద్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లోకి భారీగా వలసలు వస్తాయని షబ్బీర్ అలీ అన్నారు. కాంగ్రెస్ నుండి వెళ్ళిన ఎమ్మెల్యే లు వెనక్కి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారని… అధికార పార్టీ ఎమ్మెల్యే లు కూడా తనకు, పిసిసి చీఫ్ కి టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యే లు తనకు టచ్ లో ఉన్నారని… అధికార పార్టీ ఎమ్మెల్యే లు జనం తిరుగుబాటు తప్పదన్నారు. తన దృష్టి లో కేటీఆర్ ఓ బచ్చా అని… హుజూరాబాద్ లో మొదట కొంత వెనకబడి ఉన్నా…పుంజుకుంటున్నామని స్పష్టం చేశారు. హుజురాబాద్ లో కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ.
Also Read
- Story Board : అయోధ్య ఆలయంలో అసలేం జరిగింది..? రాముడి సాక్షిగా నిధులు దారిమళ్లాయా..?
- IPL Player: బిగ్షాక్.. మహిళతో శారీరక సంబంధం.. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్పై పోలీస్ కేసు..
- Modi-Mammoott: మోడీని కలిసిన మమ్ముట్టి ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్
- Hardik And Yashasvi: KKR కెప్టెన్గా హార్దిక్ పాండ్యా..? ముంబయ్ ఇండియన్స్లోకి యశస్వి జైస్వాల్..?
తాజావార్తలు
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!