Sanatan Dharma Controversy: అతని తల నరికితే రూ.10కోట్లు ఇస్తా.. అయోధ్య ఆలయ ప్రధాన అర్చకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanatan Dharma Controversy: సనాతన ధర్మంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన ప్రకటనపై రచ్చ కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్లోని ఓ సాధువు ఉదయనిధి సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలతో తలపై 10 కోట్ల రివార్డు ప్రకటించారు. ఉదయనిధి తలను నరికి నా వద్దకు తీసుకువస్తే వారికి 10 కోట్ల రివార్డు ఇస్తానని అయోధ్యలోని తపస్వి చవానీ ఆలయ ప్రధాన అర్చకుడు పరమహంస ఆచార్య తెలిపారు. అతన్ని ఎవరూ చంపకపోతే.. నేనే చంపేస్తాను.. తల నరికేస్తానన్న బెదిరింపులపై ఇప్పుడు ఉదయనిధి స్పందించారు.
Read Also:Kushi: ఓవర్సీస్ లో సూపర్బ్ కలెక్షన్స్… మూడు రోజుల్లోనే 1.6 మిలియన్ డాలర్స్
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. సనాతన్ గురించి మాట్లాడినందుకు అతని తల నరికివేయడానికి పరమహంస ఆచార్య నాకు 10 కోట్లు ఇస్తానని ప్రకటించారు. నా తల దువ్వుకోవడానికి రూ.10 దువ్వెన సరిపోతుందని కౌంటర్ వేశారు. బెదిరింపులు మాకు కొత్త విషయం కాదు. తమిళనాడు కోసం తన ప్రాణాలను అర్పించిన వ్యక్తి (ఎం కరుణానిధి)కి తాను మనవడిని అని పేర్కొన్నారు. పెరియార్ ప్రారంభించిన హేతువాద, బ్రాహ్మణ వ్యతిరేక ద్రావిడ ఉద్యమానికి ఐదుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రి అయిన కరుణానిధి నాయకత్వం వహించారు.
Read Also:World Cup 2023: నేడు భారత్ ప్రపంచకప్ జట్టు ప్రకటన.. తెలుగోడికి షాక్! ఊహించని ప్లేయర్ ఎంట్రీ
ప్రజల కోసం కరుణానిధి రైలు పట్టాలపై తల పెట్టారని ఉదయనిధి అన్నారు. స్టాలిన్ చెప్పిన ఆ సంఘటన 1953 నాటిది. ఈ ఘటన తర్వాత కరుణానిధి తమిళ రాజకీయాల్లోకి వచ్చారు. పారిశ్రామికవేత్త దాల్మియా కుటుంబానికి చెందిన గ్రామం పేరు మార్చడాన్ని నిరసిస్తూ కరుణానిధి డీఎంకే కార్యకర్తలతో కలిసి ట్రాక్లపై పడుకున్నారు. వాస్తవానికి, శనివారం ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని కరోనా వైరస్, మలేరియా, డెంగ్యూతో పోల్చారు. సనాతన ధర్మం సమానత్వం, సామాజిక న్యాయానికి విరుద్ధమని.. దానిని రద్దు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!