కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ఇప్పటికే పలు సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తుంది.. తాజాగా మరో సంస్థలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. సెయిల్ వివిధ విభాగాల్లో మేనేజర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఎలా అప్లై చేసుకోవాలో పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
డిల్లీలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్,వివిధ విభాగాల్లో మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హతలు..
ఒక్కో పోస్టుకు ఒక్కో అర్హతలు ఉన్నాయి.. BE/ B.Tech ఉత్తీర్ణతతో పాటు ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థలో 7 ఏళ్ల పని అనుభవం ఉండాలి..
ఎంపిక విధానం..
కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్/ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు..
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: మే 08, 2024
వెబ్సైట్: https://sail.co.in/ ఈ పోస్టుల గురించి ఏదైన సందేహాలు ఉంటే ఈ వెబ్ సైట్ లో చూడవచ్చు.. అప్లై చేసుకొనే అభ్యర్థులు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోవాలి..