Sabari Trailer : గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘శబరి’ ట్రైలర్.. భయపెడుతున్న సన్నివేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ బ్యూటీ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శబరి’. మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. ఈ సినిమాకు అనిల్ కాట్జ్ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు విడుదల పోస్టర్స్ సినిమా పై ఆసక్తిని పెంచుతున్నాయి.. ఇక తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదల చేయబోతున్నారు.. తాజాగా ఈ సినిమా నుంచిఐదు భాషల్లో ట్రైలర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి వరుణ్ సందేశ్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ట్రైలర్ ను రిలీజ్ చేశారు..
వరలక్ష్మి శరత్ కుమార్ కు గత కొంతకాలంగా హీరోయిన్ గా సక్సెస్ అవ్వలేదు.. ఆ తర్వాత కీలక పాత్రల్లో నటిస్తూ వస్తుంది.. సర్కార్ వంటి పెద్ద సినిమాల్లో సూపర్ విలనిజం చూపించింది. ఇక ఆ తర్వాత కోలీవుడ్ ను వదిలి టాలీవుడ్ పై ఫోకస్ చేసి ఇక్కడ కూడా సక్సెస్ అయింది. యశోద, వీర సింహారెడ్డి,రీసెంట్ గా హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. అదే జోష్ లో ఇప్పుడు లీడ్ లో నటిస్తుంది.. శబరి సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతుంది.. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ జనాలను ఆకట్టుకుంటుంది..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
హీరో వరుణ్ సందేశ్ చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.. ఆ ట్రైలర్ లోని సీన్స్ భయపెడుతున్నాయి.. సరికొత్త సస్పెన్స్, థ్రిల్లర్, యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.. వరలక్ష్మి శరత్ కుమార్ పెర్ఫార్మన్స్ ఓ రేంజులో ఉంది.. చనిపోయిన వ్యక్తి బ్రతికి ఎలా వస్తుంది అనే డైలాగుతో ట్రైలర్ మొదలవుతుంది.. చివర్లో వరలక్ష్మి శరత్ కుమార్ డ్యూయల్ రోల్ లో నటిస్తుందని తెలుస్తుంది.. ట్రైలర్ లోని ప్రతి సన్నివేశం ఆసక్తిగా ఉన్నాయి.. ఇక సినిమా ఏ విధంగా భయపెడుతుందో తెలియాలంటే మే 3 వరకు వెయిట్ చెయ్యాల్సిందే.. ట్రైలర్ ఈవెంట్ కార్యక్రమానికి నటుడు ఫణి, నటి సునయన , సినిమాటోగ్రాఫర్ నాని చమిడిశెట్టి, ఆర్ట్ డైరెక్టర్ ఆశిష్ తేజ్, కాస్ట్యూమ్ డిజైనర్ మానస నున్న, కొరియోగ్రాఫర్ రాజ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!