US Debt Hits Record: అప్పుల కుప్పగా అగ్రరాజ్యం అమెరికా.. కారణం ఇదేనా..?
- పెరుగుతున్న అమెరికా అప్పులు
- 5ఏళ్లలో17 ట్రిలియన్ డాలర్ల పెరుగుదల
- అమెరికా తన చరిత్రలో ఇదే అధికం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠాన్ని అధిష్టించారు. అధికారంలోకి రాగానే వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ట్రంప్ అమెరికాకు పునర్ వైభవం తీసుకురావాలని కోరుకుంటున్నారు. కానీ పెరుగుతున్న అప్పును నియంత్రించడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారు. ఎకానమిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది అమెరికా అప్పు $40 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. 2020 ప్రారంభంలో ఈ అప్పు $23.2 ట్రిలియన్లు ఉండేది. అంటే, గత 5 సంవత్సరాలలో సుమారు $17 ట్రిలియన్ల అప్పు పెరిగింది. అమెరికా చరిత్రలో ఇదే గరిష్ట అప్పుగా చెబుతున్నారు. ఆ దేశ ఆదాయంలో ఎక్కువ భాగం దాని వడ్డీని చెల్లించడానికే ఖర్చు అవుతోంది.
READ MORE: Kharge Serious On MLAs: ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై ఖర్గే సీరియస్.. గ్రూపులు కడితే భయపడేది లేదు..
Also Read
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- CJI Surya Kant: "యువత మాట వినండి".. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
- 144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ఒక వైపు, అమెరికా అప్పు పెరుగుతోంది. మరోవైపు.. సమాఖ్య ప్రభుత్వ వ్యయం( కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేసే వ్యయం) పెరుగుతోంది. 1900 సంవత్సరంలో ఈ వ్యయం జీడీపీలో కేవలం 3.14 శాతంగా ఉండేది. 1950లో 13.83 శాతానికి పెరిగింది. 2000 ఏడాది యూఎస్ సమాఖ్య ప్రభుత్వ వ్యయం దేశ జీడీపీలో 17.53 శాతం కాగా.. తాజాగా 2025 నాటికి 23.87 శాతానికి చేరుకుంది. ఈ వ్యయాన్ని తగ్గించడానికి ట్రంప్ ప్రభుత్వం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. దీని బాధ్యత ఎలాన్ మస్క్ కు ఇచ్చారు. కానీ ప్రస్తుతం ట్రంప్, మస్క్ కు మధ్య విభేధాల నేపథ్యంలో ఆ వ్యవస్థ గాడిన పడింది!
READ MORE: Cyberabad Police: స్పా సెంటర్లకు ఇక దబిడి దిబిడే.. హెచ్చరికలు జారీచేసిన పోలీసులు
మరోవైపు.. అమెరికాలో ప్రభుత్వ ఆదాయం తగ్గుతోంది. ఖర్చు వివరీతంగా పెరుగుతోంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు, జాతీయ భద్రతకు మంచిది కాదని నిపుణులు అంటున్నారు. వడ్డీ చెల్లింపుల కోసం అమెరికా రోజుకు దాదాపు 2 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. దీని కారణంగా, ప్రభుత్వం పరిశోధన, అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, విద్య, సామాజిక భద్రతపై ఖర్చును తగ్గించే అవకాశం ఏర్పడనుందని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?