Mahbubabad: బస్సులు ఆర్టీసీ ఉద్యోగుల దావత్.. చుక్కేస్తూ.. ముక్క తింటూ చిల్!(వీడియో)
- బస్సులు ఆర్టీసీ ఉద్యోగుల దావత్
- చుక్కా.. ముక్కలతో చిల్
- ప్రయాణికులు ఫైర్
- వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చాల్సిన ఆర్టీసీ అధికారులే బస్సులో మందు కార్యక్రమం మొదలు పెట్టారు.. మద్యం సేవిస్తూ.. ముక్కలు తింటూ.. ఎంజాయ్ చేశారు. గమనించిన ప్రయాణికులు నిలదీయడంతో త్రాగే సిసాలు బయట పడేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ డిపో బస్సులో చోటుచేసుకుంది. శనివారం టీజీఎస్ ఆర్టీసీ జెఎసి ఛైర్మన్,ఈదురి వెంకన్న సారు పిలుపు మేరకు హైదారాబాద్ ఇందిర పార్క్ వద్ద ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చేసిన ధర్నా కోసం కొందరు ఆర్టీసీ ఉద్యోగులు వెళ్లారు.
READ MORE: PM Modi: విజయం మన సమిష్టి శక్తిలో ఉంది, యుద్ధభూమిలో కాదు.
Also Read
- Rahul Gandhi: దేశంలో 88 సార్లు పేపర్ లీక్.. విద్యామంత్రిని తొలగించాలి..
- Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
- CM Vijay-Kamal haasan: సీఎం విజయ్తో కమల్హాసన్ భేటీ.. ప్రత్యేక బహుమతి అందజేత
- AIADMK: అన్నాడీఎంకేలో ముదిరిన సంక్షోభం.. పార్టీ ఆఫీసుల కోసం వర్గపోరు..
ఆ ధర్నాలో తొర్రూరు డిపో నుంచి 10 మంది ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.. తిరిగి హైదారాబాద్ నుంచి తొర్రూరు వెచ్చే క్రమంలో బస్సు ఎక్కడానికి ముందే మద్యం దుకాణం వద్ద ఆపేసి.. ఆ పక్కనే మంచిగా ముక్కలు కొన్నారు. ప్రయాణికులతో నిండిపోయిన బస్సులో.. వెనక సీట్లో కూర్చుని .. మందు కార్యక్రమం మొదలెట్టారు.. మొదటి రెండు రౌండ్ సాధారణంగా జరిగిన మూడో రౌండ్ కి ప్రయాణికులు అలర్ట్ అయ్యారు. ఎంటా నీ ప్రయాణికులు వెనక్కి చూశారు. ఒక్కసారిగా అవాక్కయ్యారు. విశేషం ఏంటంటే.. అందులో బస్సుకు చెందిన కండెక్టర్ కూడా ఉన్నాడు. గోల పెరిగిపోవడంతో ప్రయాణికులు వారిని వీడీయో తీస్తూ నిలదీశారు. ఒక్కసారిగా చేరుకున్న ఆర్టీసీ ఉద్యోగులు మందు క్లాసులను బస్సులో నుంచి బయటపడేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది. నెటిజన్లు ఈ వీడియోపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత ఆర్టీసీ అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.
తాజావార్తలు
-
Rahul Gandhi: దేశంలో 88 సార్లు పేపర్ లీక్.. విద్యామంత్రిని తొలగించాలి..
-
Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
-
CM Vijay-Kamal haasan: సీఎం విజయ్తో కమల్హాసన్ భేటీ.. ప్రత్యేక బహుమతి అందజేత
-
Malavika Mohanan: విజయ్తో నా బంధంపై అసభ్యకర ప్రశ్నలా?.. తమిళ మీడియాపై మాళవిక మోహనన్ ఫైర్!
-
AIADMK: అన్నాడీఎంకేలో ముదిరిన సంక్షోభం.. పార్టీ ఆఫీసుల కోసం వర్గపోరు..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..