Somu Veerraju : రూ. 2000 నోటు రద్దు నిర్ణయం మోడీ సాహసోపేత నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పార్టీ స్పీడ్ గా ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ జిల్లాలో బీజేపీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొన్నారు. సోము వీర్రాజు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ రెండు వేల నోటు రద్దు నిర్ణయం సాహసోపేతమైన నిర్ణయం అంటూ వ్యాఖ్యానించాడు. గత కొంతకాలంగా సమాజంలో రెండు వేల నోటు ఎక్కడా కనిపించడంలేదు.. ఈ డబ్బు దాచేసిన బ్లాక్ మనీదారులు ఈ దెబ్బకు బయటకు రావాల్సిందే అంటూ కామెంట్స్ చేశారు.
Also Read : Anasuya: బికినీలో అనసూయ.. పిల్లల ముందు ఏంటీ ఈ చండాలం
Also Read
- CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
- Team India Schedule: ఐపీఎల్ 2026 ఓవర్.. వాట్ నెక్స్ట్.? 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.!
- TTD Record: రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనం.. టీటీడీ చరిత్రలోనే అరుదైన రికార్డు!
- Visakhapatnam Tragedy: విశాఖలో విషాదం.. చెవి ఆపరేషన్కు ముందు 13 ఏళ్ల బాలిక మృతి!
అవినీతిపై నరేంద్ర మోడీ సమర శంఖారావం పూరించారు అని సోము వీర్రాజు అన్నారు. బ్రాందీ షాపులలో ఎక్కువుగా రెండు వేల నోట్లు ఇప్పుడు మార్పిస్తారనే ప్రచారం జరుగుతుంది. అయినా ఆ రెండు వేల నోటు బ్యాంకులోనే మార్చాలనే విషయం వారు గుర్తించాలి.. రాష్ట్రంలో కొన్ని వర్గాల ఎన్.జీ.ఓ నాయకులు కార్మిక నాయకులుగా మారిపోయారంటూ సోము విమర్శించారు. ప్రజలకు అతి దగ్గరగా ఉండే ఉద్యోగ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తులు రెగ్యులర్ గా ప్రకటనలు ఇస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం ఉందా.. లేదా ఒక పారిశ్రామిక రంగం ఉందా అనేది అర్థం కావడం లేదని ఆయన అన్నారు.
Also Read : Air travel for pilgrims: సీనియర్ సిటిజన్స్కు బంఫర్ ఆఫర్.. దేశంలో తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్..
సీఎం పరిపాలిస్తున్నాడా.. లేదా ఈ నాయకులే పాలిస్తున్నారా.. ఉద్యోగస్తులు కార్మిక నాయకులుగా మారిపోయి జీతాలు లేవని ఆవేదన వెలిబుచ్చుతున్నారు అంటూ సోము వీర్రాజు అన్నారు. ప్రభుత్వం సకాలంలో జీతాలు చెల్లించకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. అయితే గ్రామాల్లో వైసీపీ సర్పంచులు లక్షలాది రూపాయల అవినీతికి పాల్పడ్డారు అంటూ ఆయన ఆరోపించారు. 6 నెలలుగా రాష్ట్రంలో 2000 నోటు కనిపించడం లేదు.. 2000 నోటు రద్దు చేయడం వల్ల సామాన్యులకు ఎటువంటి నష్టం లేదు అని సోము వీర్రాజు తెలిపారు.
తాజావార్తలు
-
Airtel: రూ.99కే ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ ప్లే ప్రీమియం.. 20కి పైగా OTT యాప్లకు యాక్సెస్
-
Venkatesh Iyer: ట్రోలింగ్ నన్ను ప్రభావితం చేసింది.. ఆ మ్యాచ్ నా కెరీర్లో కీలక మలుపు!
-
Kollywood : రూట్ మార్చిన కోలీవుడ్ స్టార్స్.. మళ్లీ కమర్షియల్ జోన్లోకి సూర్య, విక్రమ్, ధనుష్, శివకార్తికేయన్!
-
PM Svanidhi: 55 లక్షల మందికి గుడ్ న్యూస్.. పీఎం స్వనిధి పథకంలో మరిన్ని ప్రయోజనాలు..పూర్తి వివరాలు ఇవే!
-
Trump Tariff Cut: ట్రంప్ కీలక నిర్ణయం.. టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు.. ఈ రంగాలకు ప్రయోజనం
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!