Somu Veerraju : రూ. 2000 నోటు రద్దు నిర్ణయం మోడీ సాహసోపేత నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పార్టీ స్పీడ్ గా ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ జిల్లాలో బీజేపీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొన్నారు. సోము వీర్రాజు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ రెండు వేల నోటు రద్దు నిర్ణయం సాహసోపేతమైన నిర్ణయం అంటూ వ్యాఖ్యానించాడు. గత కొంతకాలంగా సమాజంలో రెండు వేల నోటు ఎక్కడా కనిపించడంలేదు.. ఈ డబ్బు దాచేసిన బ్లాక్ మనీదారులు ఈ దెబ్బకు బయటకు రావాల్సిందే అంటూ కామెంట్స్ చేశారు.
Also Read : Anasuya: బికినీలో అనసూయ.. పిల్లల ముందు ఏంటీ ఈ చండాలం
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
అవినీతిపై నరేంద్ర మోడీ సమర శంఖారావం పూరించారు అని సోము వీర్రాజు అన్నారు. బ్రాందీ షాపులలో ఎక్కువుగా రెండు వేల నోట్లు ఇప్పుడు మార్పిస్తారనే ప్రచారం జరుగుతుంది. అయినా ఆ రెండు వేల నోటు బ్యాంకులోనే మార్చాలనే విషయం వారు గుర్తించాలి.. రాష్ట్రంలో కొన్ని వర్గాల ఎన్.జీ.ఓ నాయకులు కార్మిక నాయకులుగా మారిపోయారంటూ సోము విమర్శించారు. ప్రజలకు అతి దగ్గరగా ఉండే ఉద్యోగ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తులు రెగ్యులర్ గా ప్రకటనలు ఇస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం ఉందా.. లేదా ఒక పారిశ్రామిక రంగం ఉందా అనేది అర్థం కావడం లేదని ఆయన అన్నారు.
Also Read : Air travel for pilgrims: సీనియర్ సిటిజన్స్కు బంఫర్ ఆఫర్.. దేశంలో తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్..
సీఎం పరిపాలిస్తున్నాడా.. లేదా ఈ నాయకులే పాలిస్తున్నారా.. ఉద్యోగస్తులు కార్మిక నాయకులుగా మారిపోయి జీతాలు లేవని ఆవేదన వెలిబుచ్చుతున్నారు అంటూ సోము వీర్రాజు అన్నారు. ప్రభుత్వం సకాలంలో జీతాలు చెల్లించకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. అయితే గ్రామాల్లో వైసీపీ సర్పంచులు లక్షలాది రూపాయల అవినీతికి పాల్పడ్డారు అంటూ ఆయన ఆరోపించారు. 6 నెలలుగా రాష్ట్రంలో 2000 నోటు కనిపించడం లేదు.. 2000 నోటు రద్దు చేయడం వల్ల సామాన్యులకు ఎటువంటి నష్టం లేదు అని సోము వీర్రాజు తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..