Ram Charan New Movie Update: ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లిన రామ్ చరణ్.. రాజకీయాల్లో కీలక‘పాత్ర’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan New Movie Update: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న RC 15 పై భారీ అంచనాలున్నాయి. ఇక శంకర్ సినిమా అంటే నటుల్ని తాను ఎలా చెక్కుతాడో తెలిసిందే. అలాగే ఈ సినిమాలో కూడా చరణ్ చాలా కొత్త గెటప్స్ లో వేరియేషన్స్ లో కనిపిస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో చరణ్ తండ్రి కొడుకుగా కనిపిస్తాడని తెలిసిందే. అయితే తండ్రి రోల్ ఫ్లాష్ బ్యాక్ లో ఉండగా ఇప్పుడు ఇందులో ఓ క్రేజీ ఎపిసోడ్ పై కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యి షాకింగ్ గా మారాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు పాత్రలను పోషిస్తున్నట్లు సమాచారం. ఒకటి ముఖ్యమంత్రి అయితే మరో పాత్రలో ఎన్నికల అధికారిగా కనిపించబోతున్నారు రామ్ చరణ్. ఈ సినిమా న్యూ షెడ్యూల్ షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోంది. గోదావరి తీరంలో ప్రకృతి అందాల నడుమ.. పరిసర ప్రాంతంలో షూటింగ్ జరుగుతుంది.
Read Also: Veera Simha Reddy New Song Launch: సంధ్య థియేటర్లో ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే’
ఇది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కి సంబంధించిన షూటింగ్. అందుకు తగ్గట్టుగా రామ్ చరణ్ గెటప్ కూడా డిఫరెంట్ గా కనిపిస్తోంది. అంతే కాదు ఈ షెడ్యూల్ లో ఎన్నికల ప్రచారానికి సంబంధించిన సీన్స్ షూట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పంచె, పైజామాతో చరణ్ లుక్ డిఫరెంట్ గా ఉంది. అంతే కాదు ఆయన పార్టీ గుర్తు ట్రాక్టర్ కి ఓటు వేయాలని జనాలను రిక్వెస్ట్ చేసే సన్నివేశాలను శంకర్ చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ డిసెంబర్ 25వరకు జరగనున్నట్టు సమాచారం. ఈ ఎపిసోడ్స్ అన్నీ కూడా థియేటర్స్ లో అదిరిపోయే లెవెల్లో ఉండనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో చరణ్ సరసన మరోసారి కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా.. దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియా సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత తండ్రి చిరంజీవి నటించిన ఆచార్యలో నటించినా అది హిట్ కాలేదు. దీంతో ఈసారి ఎలాగైనా సాలీడ్ హిట్ సాధించాలని చూస్తున్నారు. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది చిత్ర బృందం.
Also Read
- Asim Munir: అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ఆకస్మిక రద్దు.. కారణమిదే!
- Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
- Sergio Gor: అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి.. సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు
- West Bengal: మదర్సాల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి.. సువేందు సంచలన నిర్ణయం..
Read Also: Shruti Haasan: ఆయనతో వర్క్ చేయడం వేరే లెవల్ అంటున్న శృతిహాసన్.. ఇంతకీ ఆయనెవరు?
తాజావార్తలు
-
Asim Munir: అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ఆకస్మిక రద్దు.. కారణమిదే!
-
Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
-
Sergio Gor: అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి.. సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు
-
IPL Tickets Block: 39 వేల టికెట్లు.. నిమిషాల్లో మాయం.! ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ వెనుక పెద్ద దందా.?
-
Fire Accident : NH-44 పై భారీ ప్రమాదం.. 8 కొత్త కార్లు పూర్తిగా దగ్ధం..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!