Rajini Kanth: నీలాంబరి ముందు నా పరువు తీసేశావు కదా.. డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajini Kanth:గత కొన్నాళ్లుగా వరుస ప్లాపులతో రజనీ కాంత్ సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో తన నెక్ట్స్ మూవీపైన చాలా ఆశలు పెట్టుకున్నారు. అంతే కాకుండా వరుసగా సినిమాలు ప్లాప్ అవుతుండడంతో ఆయన ఫ్యాన్స్ కూడా డిప్రెషన్లో ఉన్నారు. వీటిన్నింటి నడుమ ఇక నేడు విడుదలైన జైలర్ మూవీ థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అందుకు కారణం ఫస్ట్ షో నుంచి తలైవా కమ్ బ్యాక్ అన్న టాక్ నడుస్తోంది. దీంతో భారీ హిట్ ఖాయమని తెలుస్తోంది. సినిమాలో రజనీ మరోసారి తన నట విశ్వరూపం చూపించారని టాక్. అంతేకాకుండా ఇప్పటికే రిలీజైన నువ్వు కావాలయ్యా సాంగ్ ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. సినిమా హిట్ కావడానికి సాంగ్స్ కూడా కారణమే. తప్పకుండా రజినీ జైలర్ మూవీ వెయ్యి కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం. ఈ సినిమాలో రజనీతో తమన్నా, రమకృష్ణ, మోహన్ లాల్, శివరాజ్కుమార్ వంటి స్టార్స్ నటించారు. రజినీ సినిమాను పురస్కరించుకుని మెట్రో నగరాల్లో అన్ని కంపెనీలు ఆఫీసులకు హాలీడేస్ ప్రకటించాయి.
Read Also:Cruel Husband: భార్యను కాపురానికి పంపించలేదని.. అత్తింటికి నిప్పు పెట్టిన అల్లుడు
Also Read
- Raghunandan Rao: అధికారం పోయినా ఉదయనిధికి జ్ఞానోదయం కలగలేదు.. రఘునందన్ ఫైర్
- Ramani Kalyanam : వీల్చైర్లో హీరో.. అంధురాలిగా హీరోయిన్..
- Deputy CM Pawan Kalyan: కోలుకున్న పవన్ కల్యాణ్.. నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక
- 48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
సినిమా రిలీజ్ కు ముందు చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్ జోరుగా చేసింది. ఈ క్రమంలో చెన్నై ఆడియో లాంచ్ నిర్వహించారు. అందులో రజినీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా షూటింగ్ లో రజినీ తన పరువును హీరోయిన్ ముందు డైరెక్టర్ తీసేశాడని వాపోయాడు. జైలర్ సినిమాను దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించారు. సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ రజినీ నటించే ఓ సీన్ ఫర్ ఫెక్ట్ గా రాలేదట. ఈ సీన్ కోసం రజినీ 8టేకులు తీసుకున్నాడట. దీంతో రజనీ హర్ట్ అయి నీలాంబరి ముందు నరసింహ పరువుతీసేశావు అంటూ ఆడియో లాంఛింగ్ వేడుకపై అభిమానుల ముందు సరదగా అన్నాడు. ఈ సినిమాలో రమ్యకృష్ణ రజినీకాంత్ కు భార్యగా నటించింది. నరసింహ సినిమా తర్వాత వీరు కలిసి నటించ లేదు. దాదాపు 25 ఏళ్ల తర్వాత రమ్యతో కలిసి రజనీ స్ర్కీన్ షేర్ చేసుకున్నారు.
Read Also:Manipur MLAs: మణిపూర్ అల్లర్లపై మోడీతో భేటీ అయ్యేందుకు 40 మంది ఎమ్మెల్యేల ప్రయత్నాలు
తాజావార్తలు
-
Bunny Vas: భారీ కలెక్షన్ల వెనుక అసలు నిజం బయటపెట్టిన బన్నీ వాస్!
-
SRH Lowest Score: ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డు.. 86 పరుగులకే కుప్పకూలిన ఆరెంజ్ ఆర్మీ..
-
Kagiso Rabada: వాళ్లు మొదలెట్టారు, మేము ముగించాం.. ఎస్ఆర్హెచ్ విక్టరీపై రబాడ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Raghunandan Rao: అధికారం పోయినా ఉదయనిధికి జ్ఞానోదయం కలగలేదు.. రఘునందన్ ఫైర్
-
Michael Jackson: మైఖేల్ జాక్సన్ ఇంకా బ్రతికే ఉన్నారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!