Rajini Kanth: నీలాంబరి ముందు నా పరువు తీసేశావు కదా.. డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajini Kanth:గత కొన్నాళ్లుగా వరుస ప్లాపులతో రజనీ కాంత్ సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో తన నెక్ట్స్ మూవీపైన చాలా ఆశలు పెట్టుకున్నారు. అంతే కాకుండా వరుసగా సినిమాలు ప్లాప్ అవుతుండడంతో ఆయన ఫ్యాన్స్ కూడా డిప్రెషన్లో ఉన్నారు. వీటిన్నింటి నడుమ ఇక నేడు విడుదలైన జైలర్ మూవీ థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అందుకు కారణం ఫస్ట్ షో నుంచి తలైవా కమ్ బ్యాక్ అన్న టాక్ నడుస్తోంది. దీంతో భారీ హిట్ ఖాయమని తెలుస్తోంది. సినిమాలో రజనీ మరోసారి తన నట విశ్వరూపం చూపించారని టాక్. అంతేకాకుండా ఇప్పటికే రిలీజైన నువ్వు కావాలయ్యా సాంగ్ ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. సినిమా హిట్ కావడానికి సాంగ్స్ కూడా కారణమే. తప్పకుండా రజినీ జైలర్ మూవీ వెయ్యి కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం. ఈ సినిమాలో రజనీతో తమన్నా, రమకృష్ణ, మోహన్ లాల్, శివరాజ్కుమార్ వంటి స్టార్స్ నటించారు. రజినీ సినిమాను పురస్కరించుకుని మెట్రో నగరాల్లో అన్ని కంపెనీలు ఆఫీసులకు హాలీడేస్ ప్రకటించాయి.
Read Also:Cruel Husband: భార్యను కాపురానికి పంపించలేదని.. అత్తింటికి నిప్పు పెట్టిన అల్లుడు
Also Read
- Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
- PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
- Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. "డీలిమిటేషన్ బిల్లు" పై ఫోకస్..
- RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
సినిమా రిలీజ్ కు ముందు చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్ జోరుగా చేసింది. ఈ క్రమంలో చెన్నై ఆడియో లాంచ్ నిర్వహించారు. అందులో రజినీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా షూటింగ్ లో రజినీ తన పరువును హీరోయిన్ ముందు డైరెక్టర్ తీసేశాడని వాపోయాడు. జైలర్ సినిమాను దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించారు. సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ రజినీ నటించే ఓ సీన్ ఫర్ ఫెక్ట్ గా రాలేదట. ఈ సీన్ కోసం రజినీ 8టేకులు తీసుకున్నాడట. దీంతో రజనీ హర్ట్ అయి నీలాంబరి ముందు నరసింహ పరువుతీసేశావు అంటూ ఆడియో లాంఛింగ్ వేడుకపై అభిమానుల ముందు సరదగా అన్నాడు. ఈ సినిమాలో రమ్యకృష్ణ రజినీకాంత్ కు భార్యగా నటించింది. నరసింహ సినిమా తర్వాత వీరు కలిసి నటించ లేదు. దాదాపు 25 ఏళ్ల తర్వాత రమ్యతో కలిసి రజనీ స్ర్కీన్ షేర్ చేసుకున్నారు.
Read Also:Manipur MLAs: మణిపూర్ అల్లర్లపై మోడీతో భేటీ అయ్యేందుకు 40 మంది ఎమ్మెల్యేల ప్రయత్నాలు
తాజావార్తలు
-
Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
-
PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
-
Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. “డీలిమిటేషన్ బిల్లు” పై ఫోకస్..
-
CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
-
RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!