Rahul Gandhi: కూలీగా మారిన కాంగ్రెస్ అధినేత.. పొలంలో నాటు వేస్తూ రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన పార్లమెంటు సభ్యత్వం తిరస్కరణతో సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. సామాన్యులను కలుసుకునేందుకు, వారి సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. అతడుఈ మధ్య ట్రక్ డ్రైవర్ల జీవితాలను దగ్గరి నుండి తెలుసుకున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ రైతుల మధ్యకు చేరుకున్నారు. శనివారం హర్యానాలోని సోనిపట్లో వరి నాట్లు వేస్తున్న రైతుల మధ్యకు రాహుల్ గాంధీ వెళ్లారు. రైతులతో కలిసి ట్రాక్టర్ నడిపిన రాహుల్, వారితో కలిసి వరి నాట్లు కూడా వేశారు. రాహుల్ వరి నాటుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Read Also:Pakistan: పాకిస్తాన్ ఆర్మీలో ఇంధన సంక్షోభం.. అన్నీ మూసుకు కూర్చుంది..
Also Read
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
- CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
- UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
हरियाणा के सोनीपत में जब किसानों के मन की बात जानने अचानक उनके खेत मे पहुंचे राहुल गांधी जी..#BharatJodoYatra जारी है 🇮🇳✊ pic.twitter.com/WrsCqUJJh6
— Srinivas BV (@srinivasiyc) July 8, 2023
Read Also:Flexes against Modi: ప్రధాని రాకను నిరసిస్తూ వరంగల్ లో ఫ్లెక్సీలు, పోస్టర్లు
శనివారం రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి రోడ్డు మార్గంలో హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాకు వెళ్తున్నారు. ఇదిలా ఉండగా హర్యానాలోని సోనిపట్లోని బరోడా గ్రామ సమీపంలో పొలంలో వరి నాట్లు వేసిన రైతులపై అతడి కన్ను పడింది. తన కారు ఆపమని చెప్పి దిగి నేరుగా రైతుల వద్దకు వెళ్లాడు. రాహుల్ని చూసి రైతులు కూడా ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఆ తర్వాత రైతు ట్రాక్టర్ తీసుకుని వరి నాట్లు కోసం పొలాన్ని సిద్ధం చేయడం ప్రారంభించాడు. దీని తర్వాత రాహుల్ కూడా రైతుల నుంచి వరి నాట్లు వేసే విధానాన్ని అర్థం చేసుకుని స్వయంగా వారితో కలిసి వరి నాట్లు వేశారు. బరోడాతో పాటు మదీనా గ్రామంలోని రైతులతో కలిసి వరి నాట్లు వేశారు. రాహుల్ గాంధీ ట్రాక్టర్ నడుపుతూ వరి నాట్లు వేస్తున్న ఫోటోలను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ బీవీ షేర్ చేశారు. హర్యానాలోని సోనేపట్లో రాహుల్ గాంధీ అకస్మాత్తుగా రైతుల పొలాల వద్దకు చేరుకుని వారి ఆలోచనలను తెలుసుకునేందుకు శ్రీనివాస్ బీవీ రాశారు.
తాజావార్తలు
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
-
UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
-
Off The Record: నల్గొండ కాంగ్రెస్లో ఓపెన్ వార్.. ఫ్లెక్సీల చించివేతతో రచ్చ రచ్చ!
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!