Indigo service: ఇండిగో ఎయిర్లైన్స్ టికెట్ బుకింగ్ పై టీమిండియా క్రికెటర్ అసంతృప్తి..
- ఇండిగో ఎయిర్లైన్స్ టికెట్ వ్యవస్థపై క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆగ్రహం
- గతంలో క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే చేసిన పోస్ట్ ను రీపోస్ట్ చేసిన అశ్విన్
- నేను ప్రయాణిస్తున్న విమానంలోనూ ఇలాంటి ఘటన ఎదురైంది- అశ్విన్
- ఇండిగో ఎయిర్ లైన్స్లో ఇది సర్వ సాధారణమైపోయింది- అశ్విన్
- ఇటీవల ఓ వృద్ధ దంపతులకు ఎదురైన సమస్యను వ్యక్తపరిచిన అశ్విన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండిగో ఎయిర్లైన్స్పై భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. గతంలో క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే చేసిన పోస్ట్ ను రీపోస్ట్ చేస్తూ.. ‘ నేను ప్రయాణిస్తున్న విమానంలోనూ ఇలాంటి ఘటన ఎదురైంది. ఇండిగో ఎయిర్ లైన్స్లో ఇది సర్వ సాధారణమైపోయింది. మీతో ముందు పేమెంట్ చేయిస్తాయి. ఆ తర్వాత వారికి ఇష్టమైన సీటింగ్ ఇస్తారు. మనం ఏం కోరుకున్నా పట్టించుకోవు. ఇది స్కామ్ అని ఖచ్చితంగా తెలియదు. మీరు పేమెంట్ చేసినా.. మీరు బ్లాక్ చేసిన సీట్లను మాత్రం మీకు ఇవ్వరు. కావున, దయచేసి మీ టైం, ఎనర్జీని వృథా చేసుకోవద్దు’ అని ఎక్స్ లో పోస్ట్ చేశాడు.
This is becoming a regular menace @IndiGo6E ,my recent experience with them through a third party booking platform was terrible, they make you pay and then end up doing whatever they choose to do.
Also Read
- Astrology: సెప్టెంబర్ 17 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం..!
- Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
Not sure if it’s a scam !!
heyyy who is ever going to pull them up ???
All we… https://t.co/cMTf4fFvKh
— Ashwin 🇮🇳 (@ashwinravi99) August 26, 2024
Read Also: Sri Krishna Art: వావ్.. కృష్ణయ్యని పెన్సిల్ మొనపై భలే చేసాడుగా..
ఇంతకు ముందు హర్షా భోగ్లే ఇదే విషయంపై ‘x’లో పోస్ట్ చేశారు. ‘ఇండిగో ఎయిర్ లైన్స్ లో ఇటీవలే ఓ వృద్ధ దంపతులు టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే.. వారికి ఎలాంటి కారణం చెప్పకుండా.. 4వ వరుసలో ఉన్న వారి సీటింగ్ ను 19వ వరుసలోకి మార్చారు. ఆ వృద్ధ దంపతులు ఇరుకైన మార్గంలో నడిచి వెళ్లేందుకు ఎంతో కష్టపడ్డారు. ఇందుకు ఎవరిని బాధ్యులను చేయాలి. కనీసం వారి వయస్సుకైనా గౌరవం ఇవ్వాలి. అలా కాకుండా.. వృద్ధురాలు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. మున్ముందు ఇలాంటి పరిస్థితులు రాకుండా చూడాలని కోరుతున్నా.’ అని హర్షా భోగ్లే పోస్ట్ చేశారు.
Read Also: Xiaomi X Pro QLED: ‘షావోమీ’ నుంచి సూపర్ స్మార్ట్టీవీ.. ధర చాలా తక్కువ!
తాజావార్తలు
-
Afghanistan: ఆఫ్ఘాన్లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
-
Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్పై 100% టారిఫ్లు? అమెరికా హౌస్లో కీలక బిల్లు పాస్
-
Astrology: సెప్టెంబర్ 17 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం..!
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!