Pulivendula Byelection: దాడులతో దద్దరిల్లిపోయిన పులివెందుల.. కాసేపట్లో మైకులు బంద్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pulivendula-Byelection: మరి కాసేపట్లో ఉప ఎన్నికల ప్రచార గడువు ముగియనుంది.. గత వారం రోజులుగా ఎన్నికల ప్రచారం కాకరేపింది. గత వారం రోజులుగా హోరాహోరీగా ఎన్నికల ప్రచారం సాగింది. దాడులతో పులివెందుల దద్దరిల్లిపోయింది. అయినా వైసీపీ వెనకడుగు వేయకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో మైకులు మారు మోగాయి. టీడీపీ, వైసీపీ మధ్య పోటా పోటీ ఎన్నికల ప్రచారం జరిగింది.. టీడీపీ తరఫున మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికల ప్రచార రంగంలోకి దిగారు. పులివెందులలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత మఖాం వేశారు.. ఒంటిమిట్టలో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి తిష్ట వేశారు. వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ముమ్మర ప్రచారం నిర్వహించారు… కాగా.. మరి కాసేపట్లో మైకులు బంద్ కానున్నాయి.
READ MORE: Tollywood : ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం.. ఫెడరేషన్ వార్నింగ్..
Also Read
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
- Iran: "నరకం చూపిస్తాం".. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
- Donald Trump: "ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు".. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
మరోవైపు.. కడప కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఎలక్షన్ పై మాట్లాడారు. “12వ తారీకు పులివెందుల ఒంటిమిట్ట మండలంలో జడ్పీటీసీ ఎన్నికలు ఏర్పాట్లు పూర్తి చేశాం.. రెండు జడ్పీటీసీలకు 45 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం.. 15 పోలింగ్ స్టేషన్లో పులివెందులలో.. 30 పోలింగ్ స్టేషన్లు ఒంటిమిట్టలో ఏర్పాటు చేశాం.. 12వ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం..12వ తేదీ ఎలక్షన్ ప్రక్రియ ఫిజికల్ బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తున్నాం.. ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేశాం.. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు క్యాంపెయిన్ ప్రక్రియ ముగుస్తుంది.. ఇరు పార్టీలు ఏ పార్టీ అయినా సరే ఐదు లోపు ప్రచారం నిర్వహించుకోవచ్చు.. స్థానికేతులందరూ మండలం వదిలి వెళ్ళిపోవాలి.. సాయంత్రం ఐదు గంటల తరువాత నో క్యాంపెనింగ్ పిరియడ్.” అని కలెక్టర్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
AA 23 : పూజా హెగ్డేకు లోకేశ్ కనగరాజ్ మరో ఛాన్స్.. కానీ?
-
Balan The Boy: 8 రోజుల్లో 24 కోట్ల వసూళ్లు.. మరో బ్లాక్ బస్టర్తో చిదంబరం మ్యాజిక్
-
Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
-
Sourav Ganguly: అతడు ఓ మూర్ఖుడు.. ఒకసారి మోసపోయా, రెండోసారి మోసపోను!
-
Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!