PM Modi : మహారాష్ట్రలో అసెంబ్లీ ఫలితాలపై మోడీ రియాక్షన్ ఇదే..
- మహారాష్ట్రలో బీజేపీ ఆధిక్యం
- ఫలితాలపై మోడీ ట్వీట్
- నేడు బీజేపీ ప్రధాన కార్యాలయానికి ప్రధాని
- పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కీలక ప్రసంగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, తొలి ట్రెండ్లో మహారాష్ట్రలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. అంతే కాదు ఎన్డీయే కూటమి మెజారిటీని దాటేస్తున్నట్లు కనిపిస్తోంది. కాగా, జార్ఖండ్లో జేఎంఎం ఘన విజయం సాధించింది. ఈరోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు మధ్య ప్రధాని మోడీ బీజేపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లనున్నారు. సాయంత్రం 7 గంటలకు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
READ MORE: kalpana Soren: ముఖ్యమంత్రి హేమంత్ భార్య విజయం.. సంబరాల్లో కల్పన
Also Read
- Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
- KL Rahul: టీమిండియాకు భారీ షాక్.. శుభ్మన్ గిల్ అవుట్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్.!
- Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
- WTC 2025-27: ఆస్ట్రేలియా టాప్, భారత్ 5వ స్థానం.. మిగిలిన 9 మ్యాచ్లు డూ ఆర్ డై..
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. “మహారాష్ట్రలో అభివృద్ధి గెలిచింది. సుపరిపాలన గెలిచింది. మహారాష్ట్ర సోదర సోదరీమణులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎన్డీయేకు ప్రజలు చారిత్రాత్మకమైన ఆదేశాన్ని, ప్రేమను అందించారు. ప్రధాని మోడీ కూడా జార్ఖండ్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. దీంతోపాటు జేఎంఎం కూటమికి అభినందనలు తెలిపారు.” ఆయన తెలిపారు.
READ MORE:Koti Deepotsavam 2024 Day 15 LIVE: అయోధ్య బాలరాముని మహాభిషేకం.. శ్రీ సీతారాముల కల్యాణోత్సవం
మహారాష్ట్రలో ప్రారంభ ట్రెండ్లలో మహాయుతి భారీ మెజారిటీతో గెలుపొందడంతో శివసేన కార్యకర్తలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నివాసం వెలుపల సంబరాలు జరుపుకున్నారు. అదే సమయంలో, బారామతి అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ పవార్ భారీ మెజారీలో దూసుకుపోతుండటంతో ఆయన మద్దతుదారులు క్రాకర్లు పేల్చడం ప్రారంభించారు. ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో కూడా వేడుకకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అక్కడ కూడా జిలేబీలు తయారు చేయడం ప్రారంభించారు.
తాజావార్తలు
-
Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
-
Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
-
Varanasi Update: ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్.. ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేసిన రాజమౌళి!
-
KL Rahul: టీమిండియాకు భారీ షాక్.. శుభ్మన్ గిల్ అవుట్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్.!
-
Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!