ప్రధాని మోడీ పుట్టిన రోజున ‘Swasth Nari Sashakt Parivar Abhiyaan’ ప్రారంభం.. వివరాలు ఇలా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swasth Nari Sashakt Parivar Abhiyaan: ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని ఈసారి కూడా ఎంతో ప్రత్యేకంగా జరుపుకోవడానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీజేపీ పార్టీ 17 సెప్టెంబర్ నుండి 2 అక్టోబర్ వరకు సేవా పఖవాడిని నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ సమయంలో దేశవ్యాప్తంగా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంలో ప్రధాని మోడీ పుట్టినరోజు (సెప్టెంబర్ 17) సందర్భంగా “స్వస్థ నారి సశక్త్ పరివార్ అభియాన్” ను ప్రారంభించనున్నారు. ఈ యోజన ప్రధాన ఉద్దేశ్యం దేశవ్యాప్తంగా మహిళలు, పిల్లల ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయడమే.
Jerusalem: జెరూసలేంలో రక్తపాతం .. హమాస్ కాల్పుల్లో ఇజ్రాయెల్ పౌరులు మృతి
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా సోషల్ మీడియా ద్వారా దీనిని ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 17 సెప్టెంబర్ 2025న స్వస్థ నారి సశక్త్ పరివార్ అభియాన్ ప్రచారాన్ని ప్రారంభించనున్నారని తెలిపారు. ఈ యోజన ద్వారా దేశవ్యాప్తంగా మహిళలు, పిల్లల ఆరోగ్య సేవలకు మెరుగైన, నాణ్యమైన సేవలతో పాటు అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యం.
World Record: వీడు మామూలోడు కాదు భయ్యా.. వరల్డ్ రికార్డ్ను బద్దలు కొట్టాడు..!
జేపీ నడ్డా తెలిపినట్టు, ఈ జాతీయ స్థాయి ప్రచార యోజన కింద మొత్తం 75,000 ఆరోగ్య శిబిరాలు (Ayushman Arogya Mandirs, Community Health Centers (CHC), ఇతర ఆరోగ్య కేంద్రాల్లో) నిర్వహించబడతాయి. ఈ శిబిరాలు ప్రత్యేకంగా మహిళలు, పిల్లల ఆరోగ్య అవసరాలను తీర్చేందుకు రూపొందించబడనున్నాయి. ఇక్కడ వారికి అవసరమైన అన్ని ఆరోగ్య సేవలు అందజేయబడతాయి. ఇవి ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఆరోగ్య సేవా విధానాన్ని బలోపేతం చేస్తాయి. అలాగే పోషణ, ఆరోగ్య అవగాహనతో పాటు సమగ్ర సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకు అన్ని ఆంగనవాడీల్లో ప్రత్యేకంగా పోషణ నెల నిర్వహించబడనుంది. ఈ చర్యల ద్వారా దేశవ్యాప్తంగా ఆరోగ్యవంతమైన కుటుంబాలు, శక్తివంతమైన సమాజాలు నిర్మించాలనే లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం.
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी 17 सितम्बर 2025 को ‘स्वस्थ नारी, सशक्त परिवार अभियान’ का शुभारंभ करेंगे।
इस अभियान का उद्देश्य महिलाओं और बच्चों के लिए स्वास्थ्य सेवाओं को सशक्त कर, उनकी बेहतर पहुंच, गुणवत्तापूर्ण देखभाल और जागरूकता सुनिश्चित करना है।
इस अभियान के… pic.twitter.com/Dn5PpkLkpG
— Jagat Prakash Nadda (@JPNadda) September 8, 2025
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!