AP Polling Percentage: ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ శాతం పెరిగింది: ఏపీ సీఈఓ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Polling Percentage: ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదు అయిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేశామని చెప్పుకొచ్చారు. పల్నాడులో 12 చోట్ల ఘర్షణలు జరగడంతో పాటు ఒక చోట ఈవీఎంను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. అలాగే, ఈవీఎంలోని చిప్లో డేటా భద్రంగా ఉంటుంది.. ఈవీఎంలను మార్చి మళ్లీ పోలింగ్ కొనసాగించాం.. కొన్ని చోట్ల అర్థరాత్రి వరకు పోలింగ్ కొనసాగిందన్నారు. అన్నమయ్య జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.. అక్కడ ఈవీఎం మిషన్లు మార్చి పోలింగ్ ను తిరిగి ప్రారంభించామన్నారు. పల్నాడు, అనంతపురం, తెనాలిలో కొందరిని గృహ నిర్బంధం చేశారని ఏపీ సీఈవో ఎంకే మీనా వెల్లడించారు.
Read Also: Kalki 2898 AD: డబ్బింగ్ పూర్తి.. సినిమాలకు దీపికా పదుకొనే గ్యాప్!
Also Read
అలాగే, రాష్ట్రవ్యాప్తంగా 11 చోట్ల ఈవీఎంలను పగలగొట్టారని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ఎంకే మీనా పేర్కొన్నారు. ఎక్కడా కూడా రీ పొలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. కొన్ని ఘర్షణలు జరిగినా వాటిని వెంటనే కట్టడి చేశాం.. ఇప్పటి వరకు 75.92 శాతం పోలింగ్ నమోదు అయింది. అలాగే, ఈవీఎంలను ఉంచి స్ట్రాంగ్ రూమ్ల దగ్గర పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామని ఎంకే మీనా తెలిపారు. అయితే, ఇంకా కొన్ని పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఓటింగ్ పర్సెంటేజ్ రావాల్సి ఉంది.. ఆ తర్వాత పోలింగ్ శాతం ఎంత అన్న దానిపై పూర్తి క్లారిటీ వస్తుందన్నారు.
తాజావార్తలు
-
YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
-
Peddi: పెద్ది ట్రైలర్’పై చిరు రివ్యూ.. డైలాగ్ లీక్
-
NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
-
Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
-
PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..