AP Polling Percentage: ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ శాతం పెరిగింది: ఏపీ సీఈఓ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Polling Percentage: ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదు అయిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేశామని చెప్పుకొచ్చారు. పల్నాడులో 12 చోట్ల ఘర్షణలు జరగడంతో పాటు ఒక చోట ఈవీఎంను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. అలాగే, ఈవీఎంలోని చిప్లో డేటా భద్రంగా ఉంటుంది.. ఈవీఎంలను మార్చి మళ్లీ పోలింగ్ కొనసాగించాం.. కొన్ని చోట్ల అర్థరాత్రి వరకు పోలింగ్ కొనసాగిందన్నారు. అన్నమయ్య జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.. అక్కడ ఈవీఎం మిషన్లు మార్చి పోలింగ్ ను తిరిగి ప్రారంభించామన్నారు. పల్నాడు, అనంతపురం, తెనాలిలో కొందరిని గృహ నిర్బంధం చేశారని ఏపీ సీఈవో ఎంకే మీనా వెల్లడించారు.
Read Also: Kalki 2898 AD: డబ్బింగ్ పూర్తి.. సినిమాలకు దీపికా పదుకొనే గ్యాప్!
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
అలాగే, రాష్ట్రవ్యాప్తంగా 11 చోట్ల ఈవీఎంలను పగలగొట్టారని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ఎంకే మీనా పేర్కొన్నారు. ఎక్కడా కూడా రీ పొలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. కొన్ని ఘర్షణలు జరిగినా వాటిని వెంటనే కట్టడి చేశాం.. ఇప్పటి వరకు 75.92 శాతం పోలింగ్ నమోదు అయింది. అలాగే, ఈవీఎంలను ఉంచి స్ట్రాంగ్ రూమ్ల దగ్గర పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామని ఎంకే మీనా తెలిపారు. అయితే, ఇంకా కొన్ని పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఓటింగ్ పర్సెంటేజ్ రావాల్సి ఉంది.. ఆ తర్వాత పోలింగ్ శాతం ఎంత అన్న దానిపై పూర్తి క్లారిటీ వస్తుందన్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?