Mulugu Maoists: విషాదం.. పోలీసుల కోసం అమర్చిన బాంబు పేలడంతో..
Mulugu Maoists: ములుగు జిల్లాలో విషాదం జరిగింది. పోలీసుల కోసం మావోయిస్టులు అమర్చిన బాంబులో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. వాజేడు మండలం కొంగాల గ్రామంలో ఐదుగురు వ్యక్తులు కట్టెలు కొట్టేందుకు అడవిలోకి వెళ్లారు. రోజూ పనిలో భాగమై వారు మాట్లాడుకుంటూ ముందుకు సాగుతున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద సబ్దం వచ్చింది. దీంతో అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఏసు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతావారు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఏసు ఇల్లందుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే అక్కడ బాంబును అమర్చింది అమాయక వ్యక్తుల కోసం కాదని పోలీసుల కోసం బాంబు అమర్చారని తేలించి.
Read also: Supreme Court: పోస్టల్ బ్యాలెట్ వ్యవహారం.. నేడు సుప్రీంకోర్టులో విచారణ
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
స్థానిక సమాచారంతో ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు ఏసు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే ఐదుగురు నడుచేకుంటూ వెళుతున్న క్రమంలో బాంబుపై ఏసు కాలుపెట్టాడు. అనంతరం కాలు పక్కకు తీయడంతో బాంబు పేలింది. దీంతో ఏసు ఎగిరి కొండపై పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మరోవైపు ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టుల కదలికలపై పోలీసులు నిఘా పెంచారు. ఈ క్రమంలో పలువురు మావోయిస్టులు భద్రతా బలగాల చేతిలో హతమయ్యారు. దాడికి కూడా మావోయిస్టులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే పోలీసుల నిఘాను పసిగట్టిన మావోయిస్టులు పలు చోట్ల బాంబులు అమర్చారు.
MLC Kavitha: నేడు కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ..
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో