MS Dhoni: ముంబై ఇండియన్స్ జెర్సీలో ధోని.. అసలేం జరుగుతోంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni: మాజీ టీమిండియా కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) దిగ్గజం ఎంఎస్ ధోని ముంబై ఇండియన్స్ (MI) శిక్షణ జెర్సీలో కనిపించి అభిమానులను షాక్ గురి చేశారు. వ్యాపారవేత్త అర్జున్ వైద్య తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలో ధోని ఒక ఫుట్బాల్ మైదానం దగ్గర కొందరితో కలిసి MI శిక్షణ జెర్సీ ధరించి పోజులిచ్చారు. ఇక ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ముఖ్యంగా CSK వీర అభిమానులు ఆశ్చర్యానికి లోనవ్వగా, MI అభిమానులు తమ జట్టు జెర్సీని ధోని ఆఫ్-ఫీల్డ్లో ధరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
Himachal Bus Landslide: హిమాచల్ ప్రదేశ్లో ఘోరం.. బస్సుపై కొండచరియలు విరిగిపడి 11 మంది మృతి
Also Read
- Nampally Railway Station: నాంపల్లి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం.. ఏసీ కోచ్లో మంటలు..
- Chandrababu: మహానాడుపై చంద్రబాబు సంచలన నిర్ణయం
- Fraud: రూ.1700 కోట్ల నకిలీ జీఎస్టీ కుంభకోణం బట్టబయలు.. ప్రధాన సూత్రధారి అరెస్ట్..
- LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
క్రికెట్తో పాటు బైక్ల పట్ల తనకున్న ఇష్టాన్ని బహిరంగంగా తెలిపిన ధోని.. తాజాగా ఆయన అధికారికంగా గరుడ ఏరోస్పేస్ నుండి డ్రోన్ పైలట్ లైసెన్స్ పొందారు. కఠినమైన శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ధోని, ఇప్పుడు డ్రోన్లను నడపడానికి సర్టిఫికేషన్ పొందారు. ఈ విషయాన్ని ధోని స్వయంగా ఫేస్బుక్లో ప్రకటిస్తూ.. “గరుడ ఏరోస్పేస్తో నా DGCA డ్రోన్ పైలట్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ను పూర్తి చేసినందుకు సంతోషంగా ఉంది” అని రాసుకొచ్చారు.
11 Nations Warn Trump: అమెరికా అధ్యక్షుడికి వార్నింగ్ ఇచ్చిన 11 దేశాలు!
గరుడ ఏరోస్పేస్ అనేది DGCA ఆమోదం పొందిన రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (RPTO). ఇది ఇప్పటివరకు 2,500 మంది పైలట్లకు శిక్షణ ఇచ్చింది. తమ బ్రాండ్ అంబాసిడర్ ఈ ప్రోగ్రామ్ను పూర్తి చేయడంపై గరుడ ఏరోస్పేస్ వ్యవస్థాపకుడు, CEO అగ్నిశ్వర్ జయప్రకాష్ సంతోషం వ్యక్తం చేశారు. మా బ్రాండ్ అంబాసిడర్, పెట్టుబడిదారు ఎంఎస్ ధోని వ్యక్తిగతంగా శిక్షణ పొంది, పైలట్గా సర్టిఫికేషన్ పొందడం మాకు ఒక కిలక మైలురాయి అని తెలిపారు. ఆయన చాలా త్వరగా నేర్చుకున్నారని.. నేర్చుకోవడంపై బాగా దృష్టి పెట్టారని జయప్రకాష్ అన్నారు. ఇకపోతే తన క్రికెట్ కెరీర్తో పాటు ధోని వివిధ రంగాలలో కూడా అడుగుపెట్టారు. తన తాజా మైలురాయితో పాటు ‘కెప్టెన్ కూల్’ 2011లో ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ హోదాను కూడా అందుకున్నారు.
తాజావార్తలు
-
1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
-
Nampally Railway Station: నాంపల్లి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం.. ఏసీ కోచ్లో మంటలు..
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
Chandrababu: మహానాడుపై చంద్రబాబు సంచలన నిర్ణయం
-
Fraud: రూ.1700 కోట్ల నకిలీ జీఎస్టీ కుంభకోణం బట్టబయలు.. ప్రధాన సూత్రధారి అరెస్ట్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!