UP: పెళ్లయిన పదేళ్లకి.. ప్రియుడితో కలిసి ముగ్గురు పిల్లల తల్లి జంప్
- యూపీలోని ఘాజీపూర్ జిల్లాలో ఘటన
- ముగ్గురు పిల్లల తల్లి యువకుడితో జంప్
- ఆందోళన చెందుతున్న భర్త
- పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త
- కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్లయిన తర్వాత ప్రతి ఇంట్లోనూ భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు జరుగుతూనే ఉంటాయి. కొన్ని సార్లు ఈ గొడవలు పెద్ద వివాదంగా మారుతాయి. యూపీలోని ఘాజీపూర్ జిల్లా నుంచి ఇలాంటి కేసు వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కేసు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓ మహిళ తన భర్తతో గొడవపడి తన పుట్టింటికి వెళ్లింది. ఇదంతా కామన్ అనుకున్న భర్త లైట్ చేసుకున్నాడు. కానీ.. భార్య తండ్రి ఫోన్ చేసిన ఓ విషయం చెప్పాడు. అది విన్న భర్త పోలీస్ స్టేషన్కి పరుగులు తీశాడు. తన భార్యను కనుగొని తీసుకురావాలని అభ్యర్థించాడు. ఇంతకీ ఏమైందంటే?
READ MORE: SLBC Tunnel Accident: శ్రీశైలం ఎడమగట్టు కాలువ ప్రమాదస్థలికి మంత్రులు ఉత్తమ్, జూపల్లి..
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
ఈ సంఘటన సైద్పూర్ కొత్వాలి ప్రాంతంలో జరిగింది. ఘాజీపూర్ నివాసి సంతోష్.. సైద్పూర్ కొత్వాలిలోని పర్మన్న చక్ గ్రామానికి చెందిన ఒక అమ్మాయిని 10 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత కొన్ని రోజులు అంతా బాగానే ఉంది. వారికి ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు. సంతోష్ భార్యకు ఎవరితోనో సంబంధం ఉంది. ఆమె తన ప్రేమికుడిని రహస్యంగా కలిసేది. ఈ విషయం సంతోష్కి తెలిసింది. తన భార్యకు పలు మార్లు ఈ అంశాన్ని వివరించాడు. కానీ ఆమె వినలేదు. తన ప్రేమికుడిని కలవడం కొనసాగించింది. వారి ప్రేమ ఎంతగా పెరిగిందంటే.. ఇద్దరూ పారిపోవాలని ప్లాన్ చేసుకున్నారు.
READ MORE: Manda Krishna Madiga: ఎస్సీ వర్గీకరణ మా ధ్యేయం.. అమలు చేయాలని సీఎం చంద్రబాబుని కోరతాం..
ఈ నేపథ్యంలో 15 రోజుల క్రితం ఆమె భర్త సంతోష్తో గొడవ పడి పుట్టింటికి వెళ్లింది. ఆమె కోపంగా ఉందని సంతోష్ భావించాడు. కొన్ని రోజుల తర్వాత తిరిగి వస్తులే అనుకున్నాడు. ఓ రోజు తన మామ సంతోష్కి ఫోన్ చేశాడు. తన కూతురు రోషన్ అనే యువకుడితో పారిపోయిందని మామ సంతోష్కి ఫోన్లో చెప్పాడు. ఇప్పటికే వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీస్ స్టేషన్కు చేరుకున్న బాధితుడు పోలీసులకు మొత్తం విషయం చెప్పాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!