Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Mla Adinarayana Reddy Sensational Comments On Jagan Mohan Reddy

Adinarayana Reddy: జగన్, అవినాష్ లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు..

NTV Telugu Twitter
Published Date :March 29, 2025 , 7:16 pm
By Venkatesh
  • బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు
  • జగన్, అవినాష్ లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు
  • వై నాట్ 175 అని 11స్థానాలకు దిగజారిపోయాడు
Adinarayana Reddy: జగన్, అవినాష్ లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతు.. జగనన్నను చూసి అధికారులు పరిగెత్తారని అవినాష్ చెప్పడం విడ్డురంగా ఉంది.. ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చెప్పడంలో వాళ్ళు దిట్ట.. సీబీఐ విచారణ జరిగింది.. జగన్, అవినాష్ లకు అంతా తెలుసు.. అవినాష్ రెడ్డికి వివేకా హత్య కేసులో ప్రమేయం లేదా.. పాడా నిధులు 800కొట్లు పాడు చేశారు.. చిత్రావతి నీళ్లు పులివెందులకే చేరలేదు.. వై నాట్ 175 అని 11స్థానాలకు దిగజారిపోయాడు.. మళ్ళీ పోటీ చేస్తాం అంటున్నారు.. ఆ ఉన్న 11సీట్లు కూడా రావు.

Also Read:WhatsApp Update: ఇకపై వాట్సాప్ స్టేటస్లో మ్యూజిక్.. ఎలా పెట్టుకోవాలంటే?

అయిదు రోజుల క్రితం జగన్ పై చేసిన వాఖ్యలపై ఎంపీ అవినాష్ స్పందించారు.. నన్ను బాగా గమనిస్తున్నారు.. వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోతారని మాకేమైనా ముందే తెలుసా.. వచ్చిన ప్రతి సారి రెండేళ్లలో మళ్ళీ అధికారంలోకి వస్తానని.. నువ్వు కేసుల్లో ఇరుక్కున్నావు.. వివేకా హత్య మీకు తెలిసి జరిగింది కాదా.. మీరు మీరు కొట్లాడుకొని మా మీద పడి చచ్చారు ఎందుకు.. అయిదు రోజులు నేను కనపడటం లేదు క్లబ్ లో ఉంటాడని ఆరోపించారు.. 800కొట్లు పాడా నిధులు వాడి బిల్లులు చెల్లించలేదు.. కడపకు నువ్వు ఏమి చేసావు.. కడపకు జేఎస్ డబ్ల్యూ ఆధ్వర్యంలో స్టీల్ ఫ్యాక్టరీ రాబోతుంది..

Also Read:MI vs GT: మొదటి గెలుపు కోసం తలబడనున్న ఇరు జట్లు.. విజయం ఎవరిని వరించేనో..!

30ఏళ్ళు నువ్వు వచ్చేది లేదు సచ్చేది లేదు.. ఇంట్లో లెక్క పైసా బయటకు తీయరు సాయం చెయ్యరు.. ఎన్నో సంక్షేమ పథకాలను కేంద్రం అమలు చేస్తుంది.. ఆ పథకాలు అవినాష్ రెడ్డికి ఏమైనా తెలుసా.. గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ లేదు.. ఇప్పుడు అమలు చేస్తున్నాం.. ముందు వివేకా హత్య కేసులో మీరు ముద్దాయిలు కాదని తేల్చండి.. జగన్, అవినాష్ లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు.. ఈఎంఐ కట్టలేని పరిస్థితి కి కారణం వాళ్లిద్దరే.. అన్నదమ్ములు ఇద్దరు తోడుదొంగలు.. అసెంబ్లీ కి రాడు.. సూపర్ సిక్స్ అమలు చేస్తాం.. జగన్ అప్పుల దరిద్రమే అమలుకు ఆలస్యం..

Also Read:ABD: జట్టు ఇప్పుడు సరైన బ్యాలెన్స్‌గా ఉంది.. ఈసారి చాలా స్ట్రాంగ్ గా ఉంది

మీలా డూప్ మాటలు మాట్లాడం.. అవినాష్ ను ఎంపీ గా, జగన్ ను ఎమ్మెల్యే గా ఒడిస్తాం.. దాల్మియా సిమెంట్ బాధితులకు న్యాయం జరిగితేనే విస్తరణ పనులు.. దుమ్ము పట్టిన పంటలకు పరిహారం.. అన్నింటికి ఆమోదం చెబితేనే దాల్మీయ పరిశ్రమ విస్తరణ.. లిక్కర్ స్కామ్ భారీ స్కామ్.. విద్యలో, గనుల్లో కూడా స్కామ్.. స్కీంలు తెలియవు.. స్కాంలు మాత్రమే తెలుసు.. ఉదయం గుండె పోటు మధ్యాహ్నం మేము చెక్కి చెక్కి పొడిచామని చెప్పారు.. ఎఐ ని వదిలి ఎ8ను తెచ్చారు.. జగన్ అవినాష్ లు లోపలికి పోయే సీజన్ వచ్చిందని ఆదినారాయణ రెడ్డి వెల్లడించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • avinash reddy
  • Jagan Mohan Reddy
  • MLA Adinarayana Reddy

తాజావార్తలు

  • YSRCP: ఈ నెలాఖరు లోగా ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో వైసీపీ రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు.. ఎజెండా ఇదే..!

  • Mohanbabu : కన్నప్పపై మోహన్ బాబు స్పెషల్ వీడియో

  • Harihara Veeramallu: హరిహరా.. ఏమిటీ కన్ఫ్యూజన్?

  • RCB Stampede: తొక్కిసలాట ఘటన.. ఆర్సీబీ యాజమాన్యంపై కేసు నమోదు..

  • MPs Suspend: హాకా నిరసన.. పార్లమెంటు నుంచి ముగ్గురు ఎంపీలు సస్పెండ్..!

ట్రెండింగ్‌

  • OnePlus 13s: స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్, 50MP + 50MP కెమెరా, 4K వీడియో రికార్డింగ్‌ వంటి ప్రీమియం ఫీచర్స్‌తో వచ్చేసిన వన్‌ప్లస్ 13s..!

  • Hyundai Verna SX+: 5 స్టార్ భద్రతా ప్రమాణాలు, టాప్ క్లాస్ సౌకర్యాలతో హ్యుందాయ్‌ వెర్నా SX+ లాంచ్..!

  • Vivo T4 Ultra 5G: ప్రీమియం ఫీచర్లతో మళ్లీ రంగంలోకి వివో.. లాంచ్ కు ముహూర్తం ఖరారు..!

  • Poco F7: అధునాతన ఫీచర్లతో రాబోతున్న ఫ్లాగ్‌షిప్ ఫోన్ పోకో F7..!

  • Vi and Vivo: Vivo V50e వినియోగదారులకు బంపర్ ఆఫర్.. 12 నెలల OTT యాక్సెస్, రోజూ 3GB డేటా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions