Mizoram: రాష్ట్రంలో భిక్షాటన పూర్తిగా నిషేధం.. బిల్లును ఆమోదించిన అసెంబ్లీ
- రాష్ట్రంలో భిక్షాటన పూర్తిగా నిషేధం
- బిల్లును ఆమోదించిన అసెంబ్లీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏ ఆదెరువు లేనివారు పొట్టకూటికోసం యాచిస్తుంటారు. వచ్చిన డబ్బులతో పూటగడుపుతుంటారు. కాగా దేశంలోని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భిక్షాటన చేస్తున్న వారికి సహాయం చేస్తూ ఉపాధి కల్పిస్తున్నాయి. ఇప్పుడు మిజోరాంలో భిక్షాటనను పూర్తిగా నిషేధించారు. మిజోరాం అసెంబ్లీ ‘మిజోరాం యాచక నిషేధ బిల్లు, 2025’ను ఆమోదించింది. ఈ చట్టం ఉద్దేశ్యం యాచకులను నిషేధించడమే కాకుండా, వారికి సహాయం, ఉపాధి కల్పించడం.
Also Read:Asia Cup Promo Controversy: సోనీ స్పోర్ట్స్ స్పెషల్ వీడియోపై టీమిండియా అభిమానుల ఆగ్రహం..
Also Read
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
మిజోరాంలో ప్రస్తుతం యాచకులు చాలా తక్కువగా ఉన్నారని సాంఘిక సంక్షేమ మంత్రి లాల్రిన్పుయ్ అన్నారు . దీనికి కారణం ఇక్కడి బలమైన సామాజిక నిర్మాణం, చర్చి, స్వచ్ఛంద సంస్థల సహాయం, ప్రభుత్వ ప్రణాళికలు. కానీ త్వరలో సైరంగ్-సిహ్ము రైల్వే లైన్ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 13న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనిని ప్రారంభిస్తారు. దీని తర్వాత, బయటి నుంచి వచ్చే యాచకుల ప్రమాదం పెరగవచ్చు.
వార్తా సంస్థ పిటిఐ ప్రకారం, ఈ బిల్లు ప్రకారం, ప్రభుత్వం ఒక రిలీఫ్ బోర్డును ఏర్పాటు చేసి, ఒక రిసీవింగ్ సెంటర్ను ప్రారంభిస్తుంది. ఇక్కడ యాచకులను తాత్కాలికంగా ఉంచుతారు. 24 గంటల్లో వారిని వారి రాష్ట్రానికి లేదా ఇంటికి తిరిగి పంపుతారు. సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహించిన సర్వే ప్రకారం, రాజధాని ఐజ్వాల్లో ప్రస్తుతం 30 మందికి పైగా యాచకులు ఉన్నారని, వీరిలో చాలామంది బయటి నుండి వచ్చినవారని తెలుస్తోంది. అయితే, ప్రతిపక్షం ఈ బిల్లును వ్యతిరేకించింది.
ఈ చట్టం రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తుందని, క్రైస్తవ విశ్వాసానికి విరుద్ధమని MNF నాయకుడు లాల్చందమ రాల్టే అన్నారు. యాచకులకు సహాయం చేయడానికి సమాజం, చర్చిల ప్రమేయాన్ని బలోపేతం చేయాలని ఆయన సూచించారు. ఈ చట్టం అసలు ఉద్దేశ్యం యాచకులను శిక్షించడం కాదని, చర్చి, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం సహాయంతో వారికి పునరావాసం కల్పించడం ద్వారా మిజోరాంను యాచకులు లేని రాష్ట్రంగా మార్చవచ్చని ముఖ్యమంత్రి లాల్దుహోమా అన్నారు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!