Minister KTR : సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రత్యేక చట్టాలను అమలు చేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో జరుగుతున్న మోసాలతో పాటు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై దృష్టి సారించే దిశగా ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పలు వ్యాఖ్యలు చేశారు. నేడు మంత్రి కేటీఆర్ సైబర్ సేఫ్టీ కోసం తెలంగాణ స్టేట్ పోలీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై చర్యలు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జాబితాను తయారి చేసి వారికి ఎక్కడ జాబ్ రాకుండా చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. ఓ ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించి అందులో నిందితుల జాబితాలో ఉంచాలని, ఆ నిందితులకు భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించకూడదన్నారు. పోలీసు శాఖలో డ్రోన్ విధానం వీలైనంత త్వరలో అమలు చేయాలని ఆయన సూచించారు. పోలీసులు సంఘటనా స్థలంలోకి వెళ్లే లోపే డ్రోన్ ద్వారా దృశ్యాలు సేకరించాలని, ఐటీ పరిశ్రమ తరఫున పోలీస్ శాఖకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
Also Read : Unstoppable 2: ‘ఆహా’… నటరత్నను స్మరించుకున్న ఆ ఐదుగురు!
సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, పలు తరహాల్లో మోసాలకు పాల్పడుతున్నారన్నారు మంత్రి కేటీఆర్. సైబర్ నేరాలపట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసాలబారిన పడిన వాళ్లకు 1930 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉందన్నారు. సైబర్ నేరాలకు అరికట్టడానికి తెలంగాణ పోలీసులు ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని, సైబర్ నేరాలను అరికట్టడానికి కేవలం పోలీసులే కాకుండా… ఇతర కంపెనీలు సామాజిక బాధ్యత తీసుకోవాలన్నారు. హైదరాబాద్ లోని లక్షల మంది ఐటీ ఉద్యోగులున్నారని, సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రత్యేక చట్టాలను అమలు చేస్తామన్నారు.
Also Read
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Epstein: ఎప్స్టీన్ కేసులో సంచలనం.. వెలుగులోకి కొత్త బాధితులు..
- Stock Market: భారత స్టాక్ మార్కెట్ నుంచి భారీగా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ.. కారణం ఇదే..
- RCB Vs PBKS: ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. వరుసగా ఆరో ఓటమి చవిచూసిన పంజాబ్..
తాజావార్తలు
-
KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
-
Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
-
Epstein: ఎప్స్టీన్ కేసులో సంచలనం.. వెలుగులోకి కొత్త బాధితులు..
-
Stock Market: భారత స్టాక్ మార్కెట్ నుంచి భారీగా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ.. కారణం ఇదే..
-
Jet Lee OTT Release: సడన్ సర్ప్రైజ్.. ‘జెట్ లీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..