Minister KTR : సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రత్యేక చట్టాలను అమలు చేస్తాం
రాష్ట్రంలో జరుగుతున్న మోసాలతో పాటు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై దృష్టి సారించే దిశగా ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పలు వ్యాఖ్యలు చేశారు. నేడు మంత్రి కేటీఆర్ సైబర్ సేఫ్టీ కోసం తెలంగాణ స్టేట్ పోలీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై చర్యలు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జాబితాను తయారి చేసి వారికి ఎక్కడ జాబ్ రాకుండా చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. ఓ ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించి అందులో నిందితుల జాబితాలో ఉంచాలని, ఆ నిందితులకు భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించకూడదన్నారు. పోలీసు శాఖలో డ్రోన్ విధానం వీలైనంత త్వరలో అమలు చేయాలని ఆయన సూచించారు. పోలీసులు సంఘటనా స్థలంలోకి వెళ్లే లోపే డ్రోన్ ద్వారా దృశ్యాలు సేకరించాలని, ఐటీ పరిశ్రమ తరఫున పోలీస్ శాఖకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
Also Read : Unstoppable 2: ‘ఆహా’… నటరత్నను స్మరించుకున్న ఆ ఐదుగురు!
సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, పలు తరహాల్లో మోసాలకు పాల్పడుతున్నారన్నారు మంత్రి కేటీఆర్. సైబర్ నేరాలపట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసాలబారిన పడిన వాళ్లకు 1930 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉందన్నారు. సైబర్ నేరాలకు అరికట్టడానికి తెలంగాణ పోలీసులు ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని, సైబర్ నేరాలను అరికట్టడానికి కేవలం పోలీసులే కాకుండా… ఇతర కంపెనీలు సామాజిక బాధ్యత తీసుకోవాలన్నారు. హైదరాబాద్ లోని లక్షల మంది ఐటీ ఉద్యోగులున్నారని, సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రత్యేక చట్టాలను అమలు చేస్తామన్నారు.
Also Read
తాజావార్తలు
-
రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
-
MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!