Jogi Ramesh: తాడేపల్లిగూడెం టీడీపీ – జనసేన మీటింగ్పై మంత్రి జోగి రమేష్ రియాక్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jogi Ramesh: తాడేపల్లిగూడెం టీడీపీ – జనసేన మీటింగ్పై మంత్రి జోగి రమేష్ తీవ్రంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ పూజకు పనికి రాని పువ్వు అని ఆయన వ్యాఖ్యానించారు. 24 సీట్లు తీసుకున్న పవన్ నిర్ణయంతో జన సైనికులు ఎంత బాధతో ఉన్నారో వాళ్ళతో మాట్లాడితే తెలుస్తుందన్నారు. పవన్ రాష్ట్రంలో ఇక్కడ కనపడితే అక్కడ జన సైనికులు ఆయన మక్కెలు విరగ్గొట్టడానికి సిద్దంగా ఉన్నారన్నారు. 175 సీట్లలో అభ్యర్దులు పెట్టుకోలేని వ్యక్తి చంద్ర బాబు అంటూ విమర్శించారు. చంద్రబాబు మొదటి నుంచి చెప్పేవి పనికి మాలిన మాటలేనన్నారు. వైసీపీ అభ్యర్థుల ప్రకటన, ప్రచారం కూడా మొదలెట్టి ఎన్నికలకు పూర్తిగా సిద్దమైందని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. నేడు తాడేపల్లిగూడెం టీడీపీ-జనసేనలు ‘తెలుగు జన విజయకేతనం జెండా’ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ, ఆ పార్టీ అధినేత, సీఎం జగన్పై మాటలతో విరుచుకుపడ్డారు.
Also Read
Read Also: YSRCP 8th List: వైసీపీ 8వ జాబితా విడుదల
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!