Live-in Relationship: గుడ్ న్యూస్.. పెళ్లి చేసుకోకపోయినా దానికి ఓకే చెప్పిన హైకోర్టు
- లివ్-ఇన్ రిలేషన్షిప్కి సంబంధించిన పిటిషన్పై
- మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Live-in Relationship: మధ్యప్రదేశ్ హైకోర్టు లివ్-ఇన్ రిలేషన్షిప్కి సంబంధించిన పిటిషన్పై కీలక తీర్పు ఇచ్చింది. పెద్దలు పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో తీర్పును జస్టిస్ సుబోధ్ అభ్యంకర్ సింగిల్ బెంచ్ ఇచ్చారు. పిటిషనర్లిద్దరికీ 18 ఏళ్లు పైబడిన వారేనని, వారు స్వేచ్చగా తమ ఇష్టానుసారంగా జీవించే హక్కు ఉన్నాయని కోర్టు పేర్కొంది. ఇకపై బయటి వారి జోక్యం నుంచి ఈ హక్కును కాపాడుకోవాలని కూడా కోర్టు స్పష్టం చేసింది. కానీ, కోర్టు యువతి చిన్న వయసులోనే లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉండాలని నిర్ణయించుకునే నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక స్తోమత లేకుండా, పరిణతిలేని దశలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వారి భవిష్యత్తుకు సవాలు ఏర్పరచవచ్చని కోర్టు సూచించింది. కాకపోతే పిటిషనర్, తన భాగస్వామితో లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉండాలని నిర్ణయించుకోయింది.
Also Read: IND vs AUS: రిషబ్ పంత్ చేతికి గాయం.. వాపేక్కిన సరే తగ్గేదేలే..!
Also Read
- Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
- Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
- US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
- Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
ఈ కేసు విచారణలో భాగంగా.. “నా పరిస్థితులు నాకు ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి బలవంతం చేశాయి” అని ఆ బాలిక కోర్టుకు తెలిపింది. ఆమె పరిస్థితులను గౌరవిస్తూ.. కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. భార్యాభర్తల హక్కులను పరిరక్షించాలని, బయటివారి నుండి జోక్యం లేకుండా వారిని సురక్షితంగా ఉంచాలని కోర్టు పోలీసు అధికారులను ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి కోర్టు సమాజంలోని పరిస్థితులను తీసుకుని ఈ తీర్పును ఇచ్చింది. ఇది సమాజంలో వ్యక్తిగత స్వేచ్ఛకు కొత్త ఉదాహరణగా నిలుస్తుందని కోర్టు పేర్కొంది. అయితే ఆర్థిక, మానసిక పరిపక్వత లేకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం భవిష్యత్తులో సమస్యలకు కారణమవుతుంది. మొత్తం మీద, ఈ తీర్పు వ్యక్తుల స్వేచ్ఛను ప్రోత్సహించడం మాత్రమే కాకుండా.. స్వేచ్ఛతో పాటుగా బాధ్యతల నిర్వహణ అవసరమని కోర్టు వెల్లడించింది.
తాజావార్తలు
-
Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
-
Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
-
NIMS : నిమ్స్లో ‘కిడ్నీ రాకెట్’.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
-
US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
-
World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్కు కౌంట్డౌన్ మొదలైందా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..