China : చైనాలో కొండచరియలు విరిగిపడి.. 8 మంది మృతి, 39 మంది గల్లంతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China : నైరుతి చైనాలోని యునాన్ ప్రావిన్స్లో సోమవారం కొండచరియలు విరిగిపడటంతో కనీసం ఎనిమిది మంది మృతి చెందగా, మరో 39 మంది గల్లంతయ్యారు. బీజింగ్ కాలమానం ప్రకారం ఉదయం 5:51 గంటలకు జాటోంగ్ నగరంలోని లియాంగ్షుయ్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. కొండచరియలు విరిగిపడటంతో ఎనిమిది మంది చనిపోయారని, మరో 39 మంది గల్లంతయ్యారని నిర్ధారించారు. 18 ఇళ్లలో నివసిస్తున్న 47 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారని రెస్క్యూ అధికారులు తెలిపారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల నుంచి 500 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. డిజాస్టర్ మిటిగేషన్ కోసం ప్రొవిన్షియల్ కమీషన్ ఉపశమనం కోసం మూడవ స్థాయి ప్రతిస్పందనను సక్రియం చేసింది.
Read Also:Gold Price Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
Also Read
- CSK vs SRH: ధోని లేకుండానే బరిలోకి CSK.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.!
- PM Modi: మోడీకి అరుదైన గౌరవం.. నార్వే అత్యున్నత పురస్కారం అందజేత
- Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
- IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
కొండచరియలు విరిగిపడిన తరువాత శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్లో 200 మందికి పైగా రెస్క్యూ వర్కర్లతో పాటు 33 అగ్నిమాపక వాహనాలు, 10 లోడింగ్ మిషన్లు తప్పిపోయిన వ్యక్తుల కోసం వెతకడానికి మోహరించారు. కొండచరియలు విరిగి పడి గల్లంతైన వారి కోసం వెతకాలని, అన్ని రకాల సహాయక చర్యలను చేపట్టాలని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఆదేశించారు. తక్షణమే రెస్క్యూ టీమ్లను మోహరించాలని, తప్పిపోయిన వ్యక్తుల కోసం వెతకడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని.. వీలైనంత వరకు, ప్రాణనష్టం సంఖ్యను తగ్గించడానికి ప్రయత్నిస్తామని జిన్పింగ్ చెప్పారు.
Read Also:Earthquake in Delhi: ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్లో భూకంపం.. చైనాలో భూకంప కేంద్రం
చైనా ప్రధాన మంత్రి లీ కెకియాంగ్ లియాంగ్షుయ్లో సాధ్యమైన అన్ని రెస్క్యూ ప్రయత్నాలను కూడా ఆదేశించారు. ప్రాంతం, ఎత్తు, జాతి వైవిధ్యాన్ని పరిగణనలోకి తీసుకుని సామాజిక స్థిరత్వాన్ని కొనసాగించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రస్తుతం కొండచరియలు విరిగిపడటానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. నగరంలో ఈరోజు తేలికపాటి మంచు కురుస్తుందని, కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ మూడు డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండవచ్చని స్థానిక వాతావరణ సూచన చెబుతోంది.
తాజావార్తలు
-
CSK vs SRH: ధోని లేకుండానే బరిలోకి CSK.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.!
-
PM Modi: మోడీకి అరుదైన గౌరవం.. నార్వే అత్యున్నత పురస్కారం అందజేత
-
Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
-
IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: పెద్ది సినిమాకి కూడా పర్సంటేజ్ కావాల్సిందే.. పట్టు పడుతున్న ఎగ్జిబిటర్లు!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!