Lakshmi Parvathi : ఎలక్షన్లు వచ్చినపుడే వీళ్ళకు ఎన్టీఆర్ గుర్తుకొస్తారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ మరణానంతరం విజ్ఞాన్ ట్రస్టు స్ధాపించి ఎన్టీఆర్ అవార్డులు ఇచ్చానని, ఎన్టీఆర్ కు దేవినేని నెహ్రూ అత్యంత ఇష్టమైన వ్యక్తి అని వెల్లడించారు తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పేరెత్తడానికి సిగ్గు లజ్జ లేని వీళ్ళకు అర్హత లేదని మండిపడ్డారు. ఎన్టీఆర్ సంతానం అమాయకులు, అజ్ఞానులు అని, ఎలక్షన్లు వచ్చినపుడే వీళ్ళకు ఎన్టీఆర్ గుర్తుకొస్తారని ఆమె మండిపడ్డారు. నేను బ్రతికి ఉండకపోతే ఎప్పుడో ఎన్టీఆర్ ఫోటో తీసేసేవాళ్ళు అని ఆమె అన్నారు. అంతేకాకుండా.. ‘బావగారి కళ్ళల్లో సంతోషం చూడటానికి బాలకృష్ణ పని చేస్తున్నాడు. వాళ్ళది కృత్రిమ ప్రేమ అని ప్రజలకు అర్ధమైపోయింది. చంద్రబాబు కు ఉన్నది అధికార కాంక్ష మాత్రమే.
Bandi Sanjay: 5 నెలల్లో ఎన్నికలు.. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే..
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
జూనియర్ ఎన్టీఆర్ కు ఎన్టీఆర్ చరిష్మా ఉంది.. ఆయన పోలీకలున్నాయి.. జూనియర్ గురించి విన్నాక చంద్రబాబు కి తన కొడుకు లోకేష్ గుర్తొచ్చాడు… హరికృష్ణ కు జరిగిన అవమానం కారణంగా జూనియర్ ఎన్టీఆర్ అన్నదమ్ములు దూరంగా ఉన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న అనేది ఒక మహానాడు తీర్మానం.. ఆ తరువాత చంద్రబాబు చెత్తబుట్టలో వేస్తాడు.. ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం చేయడానికి నాకే అర్హత ఉంది.
అవసరమైతే కాళ్ళు లేకపోతే జుట్టు విధానం చంద్రబాబు ది.. మీ యుగపురుషుడినే కదా దారుణంగా అవమనించారు. ఎన్టీఆర్ సింహ గర్జనలో దేవినేని నెహ్రూ కృషి అద్భుతం. టీడీపీ పార్టీ ఆవిర్భావ సమయానికి చంద్రబాబు కాంగ్రెస్ లో ఉన్నాడు. రామోజీరావు, చంద్రబాబు కలిసి అన్యాయం చేసారు అని ఎన్టీఆర్ బాధపడ్డారు. మరణానికి ముందు ఎన్టీఆర్ తన ఆవేదన దేవినేని నెహ్రూ కు చెప్పుకున్నారు. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన జగన్ గొప్పవారు.. ఎన్టీఆర్ ఆశయాలు నీరుగార్చాడు చంద్రబాబు.. లిక్కర్ లాబీ దగ్గర కోట్లు తీసుకుని మద్య నిషేధాన్ని నీరుగార్చాడు. ఎన్టీఆర్ ఆశయాలు నీరుగార్చిన చంద్రబాబు టిడిపి కి వారసుడు ఎలా అవుతాడు.’ అని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు.
Supreme Court: కోర్టులు నైతికత, నీతిని బోధించే స్థలం కాదు.. మహిళ అక్రమసంబంధం కేసులో కీలక వ్యాఖ్యలు..
- Tags
- V
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?