Kunamneni Sambasiva Rao : దేశంలో బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో బీజేపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మణిపూర్ సంఘటనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడంతో సుప్రీంకోర్టు కలగజేసుకుందన్నారు. బీజేపీ మతం పేరుతో విభజన రాజకీయాలకు మహిళలను బలి పశువుని చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. కార్మికుల హక్కులను కాలరాసే, అణిచివేసే, పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఈ విధానం సరైంది కాదని హితవు పలికారు కూనంనేని.
Also Read : Redmi 12 series: రిలీజైన రోజే రికార్డు స్థాయి అమ్మకాలు.. ఎన్నో తెలుసా..!
Also Read
- Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
- Janasena: పవన్ సభకు అనుమతి నిరాకరణపై జనసేన ఆగ్రహం.. తెలంగాణ పోలీసుల వైఖరిని తప్పుబట్టిన పార్టీ
- Virat Kohli: ‘ఆస్ట్రేలియాలో కోహ్లీ ఒక ప్రభంజనం’.. ఆర్సీబీ గెలుపుపై ఆసీస్ డిప్యూటీ పీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
వరద బాధితులకు తక్షణం సహాయ అందించాలని ఆయన డిమాండ్ చేశారు. వరద బాధితులకు కేంద్రం ఐదు కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ఐదు కోట్లు, విడుదల చేసి శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన అన్నారు. సీపీఐ, సీపీఎం, కలిసి అసెంబ్లీలో ప్రవేశించాలని కృత నిశ్చయంతో ముందుకు వెళ్తున్నామని ఆయన వెల్లడించారు. సీపీఐ, సీపీఎం ఇద్దరం కలిసి కార్యచరణ రూపొందించుకుటున్నామని ఆయన వ్యాఖ్యానించారు. కలిసి వచ్చేవారుతో వెళతామని ఆయన ఉద్ఘాటించారు. లేదనుకుంటే.. అవసరమైతే సొంతంగా పోటీకి సిద్ధంగా ఉంటామని ఆయన తెలిపారు.
Also Read : Train Accident: ఘోర రైలు ప్రమాదం.. 15 మంది మృతి, 40 మందికి పైగా గాయాలు
అధికార యంత్రాంగానికి ముందుచూపు లేకపోవడంతోనే ఏటా వర్షాకాలంలో ఏజెన్సీ ప్రజలు ముంపు బారిన పడి నష్టపోతున్నారని కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఇటీవల వర్షాలతో దెబ్బతిన్న చుంచుపల్లి మండలం పెనుబల్లి బ్రిడ్జిని పరిశీలించిన అనంతరం ఆయన పాత కొత్తగూడెంలోని ఎస్సీ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. ఏటా ప్రజలు ముంపు బారిన పడుతున్నా శాశ్వత చర్యలు చేపట్టడంపై ఎవరూ దృష్టి సారించడం లేదన్నారు. పాల్వంచ చెక్డ్యామ్ నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడంతో వరదలకు ధ్వంసమై రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు.
తాజావార్తలు
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
-
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!