Kodanda Reddy: రైతులను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వర్షాభావంతో రాష్ట్రంలో పంటలు అగమౌతున్నాయని జాతీయ కిసాన్ సెల్ జాతీయ వైస్ ప్రెసిడెంట్ కోదండరెడ్డి అన్నారు. ప్రధానంగా వర్షాధార పంటలు దెబ్బతిన్నాయని ఆయన అన్నారు. రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో దయనీయంగా వుంది.. కేసీఆర్ వరి, పత్తి పంటలు కాకుండా ఇతర పంటలు వేయమంటే వేశారు.. మేము వ్యవసాయ శాఖ, ఎండోమెంట్ శాఖతో మాట్లాడినం.. దేవాలయాల్లో పూజలు చెయ్యాలని కూడా చెప్పాము అని కోదండరెడ్డి తెలిపారు.
Read Also: Ram Gopal Varma: OG గ్లింప్స్ పై వర్మ షాకింగ్ రివ్యూ.. అస్సలు ఊహించలేదే
Also Read
సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో మంత్రి కేటీఆర్ విదేశాల్లో ఉన్నారు అని కిసాన్ సెల్ జాతీయ వైఎస్ ప్రెసిడెంట్ కోదండరెడ్డి అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడున్నారో తెలీదు.. తెలుగు రాష్ట్రాల్లో సేమ్ సిచువేషన్ ఉంది.. ఏపీ సీఎం జగన్ వ్యవసాయ పరిస్థితులపై రివ్యూ చేశారు.. కానీ మన సీఎం కేసీఆర్ మాత్రం రివ్యూ చెయ్యలేదు.. ఏమన్నంటే కిసాన్ సర్కార్ అంటాడు.. అధిక వర్షాలు పడి పంటలు దెబ్బతిన్న కేసీఆర్ పట్టించుకోలేదు.. అధిక వర్షాల వల్ల నష్టపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని కోరాం.. ఐనా పట్టించుకోలేదని కోదండరెడ్డి చెప్పారు.
Read Also: MLC Jeevan Reddy: కాంగ్రెస్ దళిత డిక్లరేషన్ పై మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శలు హాస్యాస్పదం
రైతులకు దెబ్బ మీద దెబ్బ పడింది.. కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామని కోదండరెడ్డి అన్నారు. రుణమాఫీతో సంబంధం లేకుండా మళ్లీ ఆదుకోవాలి.. కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వెంటనే తెలంగాణ రైతులను ఆదుకోవాలి.. లేకపోతే రైతులకు న్యాయం చేసే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
-
OTR: ఆరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్లు.. తూర్పుగోదావరిపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!