Kidney Racket Case: కిడ్నీ రాకెట్ కేసులో సంచనల విషయాలు వెల్లడి
- హైదరాబాద్ కిడ్నీ రాకెట్ కేసులో సంచనల విషయాలు
- గత ఆరు నెలల్లోని 100 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు.
- బెంగళూరు, వైజాగ్, కశ్మీర్ కు చెందిన కొందరు డాక్టర్లు ఒక ముఠాగా ఏర్పడి ఈ కిడ్నీ రాకెట్ నిర్వహణ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kidney Racket Case: హైదరాబాద్ మహానగరంలోని అలకనంద హాస్పిటల్ లో జరిగిన కిడ్నీ ఉదాంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రోజురోజుకీ ఈ కిడ్నీ రాకెట్ వెనుక ఉన్న నిజాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కిడ్నీ రాకెట్ కు సంబంధించి కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదివరకు కేసుకు సంబంధించి కిడ్నీలు ఇచ్చినవారు, కిడ్నీలు తీసుకున్నవారు లభించగా హాస్పిటల్ ని ప్రభుత్వ అధికారులు సీజ్ చేశారు. ఆ తర్వాత కిడ్నీ ఆపరేషన్లు చేసిన డాక్టర్లకు సంబంధించి కూడా సెర్చ్ ఆపరేషన్ జరిగినా.. చివరికి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా.. తాజా సమాచారం మేరకు గత ఆరు నెలల్లోని 100 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసినట్లు తెలుస్తోంది.
Also Read: Samantha: సినిమాలు తగ్గించడానికి కారణం ఇదే.. మొత్తానికి బయట పడిన సమంత
Also Read
- IND vs ENG: మ్యాచ్ రద్దు.. భారత్ బ్యాటింగ్లో కనిపించిన కీలక లోపాలు
- Tamil Nadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏఐఏడీఎంకేకు షాక్.. విజయ్ పార్టీకి భారీ బూస్ట్..
- Nara Lokesh: ఇప్పుడు 'మావిగన్'.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్తాహై’ అంటారేమో..!
- Simhachalam Temple Land: సింహాచలం భూముల వివాదంపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నోటీసులు
వైజాగ్ చెందిన డాక్టర్ రాజశేఖర్ చుట్టూ ఈ కథ తిరుగుతోంది. ఇదివరకు కూడా రాజశేఖర్ వైజాగ్ కిడ్నీ రాకెట్ కేసులో అరెస్టు అయ్యారు. ఆ తర్వాత కిడ్నీ రాకెట్ సంబంధించి డాక్టర్ రాజశేఖర్ హైదరాబాదులో మూడు ఆసుపత్రులను ఉపయోగించాడు. ఇందులో భాగంగా హైదరాబాదులోని జనని ఆసుపత్రిలో మొదట 60 కిడ్నీ ఆపరేషన్లు చేయగా.. ఆ విషయం కాస్త లీక్ కావడంతో ఆ ఆసుపత్రిని మూసివేశారు. ఆ తర్వాత అవని హాస్పిటల్ లో 20 కిడ్నీ ఆపరేషన్లు చేశారు. ఆ ఆసుపత్రి తర్వాత నెల రోజుల్లో అలకనంద ఆసుపత్రిలో 20 కిడ్నీ మార్పిడి సర్జరీలు చేసినట్లుగా సమాచారం. ఈ ఇల్లీగల్ పనిలో ముగ్గురు రోగులు కూడా మరణించారని తెలుస్తోంది. ఈ విషయం ఇల్లీగల్ కావడంతో ఈ విషయాన్ని రోగుల బంధువులు కూడా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వలేకపోయారు. ఈ ఆపరేషన్ కు 45 నుంచి 60 లక్షల వరకు సొమ్మును వసూలు చేస్తున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, వైజాగ్, కశ్మీర్ కు చెందిన కొందరు డాక్టర్లు ఒక ముఠాగా ఏర్పడి ఈ కిడ్నీ రాకెట్ను నడుపుతున్నారు. ఈ డాక్టర్లు బ్రోకర్లను ఏర్పాటు చేసుకొని డబ్బు అవసరం ఉన్న వారిని ఉచ్చులోకి దింపి కిడ్నీలను దోచేస్తున్నారు.
తాజావార్తలు
-
IND vs ENG: మ్యాచ్ రద్దు.. భారత్ బ్యాటింగ్లో కనిపించిన కీలక లోపాలు
-
Anil Ravipudi : నేటి నుండి వెంకీ – కళ్యాణ్ రామ్ – అనిల్ ఆట షురూ
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
Russian Couple: ప్రేమ కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన జంట.. 1,454 అడుగుల ఎత్తులో ప్రపోజ్!
-
Tamil Nadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏఐఏడీఎంకేకు షాక్.. విజయ్ పార్టీకి భారీ బూస్ట్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!