Kidney Racket Case: కిడ్నీ రాకెట్ కేసులో సంచనల విషయాలు వెల్లడి
- హైదరాబాద్ కిడ్నీ రాకెట్ కేసులో సంచనల విషయాలు
- గత ఆరు నెలల్లోని 100 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు.
- బెంగళూరు, వైజాగ్, కశ్మీర్ కు చెందిన కొందరు డాక్టర్లు ఒక ముఠాగా ఏర్పడి ఈ కిడ్నీ రాకెట్ నిర్వహణ.
Kidney Racket Case: హైదరాబాద్ మహానగరంలోని అలకనంద హాస్పిటల్ లో జరిగిన కిడ్నీ ఉదాంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రోజురోజుకీ ఈ కిడ్నీ రాకెట్ వెనుక ఉన్న నిజాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కిడ్నీ రాకెట్ కు సంబంధించి కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదివరకు కేసుకు సంబంధించి కిడ్నీలు ఇచ్చినవారు, కిడ్నీలు తీసుకున్నవారు లభించగా హాస్పిటల్ ని ప్రభుత్వ అధికారులు సీజ్ చేశారు. ఆ తర్వాత కిడ్నీ ఆపరేషన్లు చేసిన డాక్టర్లకు సంబంధించి కూడా సెర్చ్ ఆపరేషన్ జరిగినా.. చివరికి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా.. తాజా సమాచారం మేరకు గత ఆరు నెలల్లోని 100 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసినట్లు తెలుస్తోంది.
Also Read: Samantha: సినిమాలు తగ్గించడానికి కారణం ఇదే.. మొత్తానికి బయట పడిన సమంత
Also Read
- Preity Zinta: పంజాబ్ తొలి ఓటమిపై.. రెండు రోజుల తర్వాత స్పందించిన ప్రీతి జింటా.. ఏమన్నారంటే..
- Palak Paratha Recipe: పిల్లల కోసం హెల్తీ బ్రేక్ ఫాస్ట్.. ఐరన్ పెంచే పాలకూర పరాటా.. రుచి చూస్తే చపాతీల కంటే ఇదే కావాలంటారు!
- Veg Pulao Recipe: లంచ్ బాక్స్కు బెస్ట్ ఛాయిస్.. రెస్టారెంట్ స్టైల్ వెజ్ పులావ్.. ఇంట్లోనే ఈజీగా చేయండిలా..
- Iran-US: మళ్లీ పశ్చిమాసియాలో యుద్ధం మొదలు కాబోతుందా? ఇరాన్ సైన్యం హై అలర్ట్!
వైజాగ్ చెందిన డాక్టర్ రాజశేఖర్ చుట్టూ ఈ కథ తిరుగుతోంది. ఇదివరకు కూడా రాజశేఖర్ వైజాగ్ కిడ్నీ రాకెట్ కేసులో అరెస్టు అయ్యారు. ఆ తర్వాత కిడ్నీ రాకెట్ సంబంధించి డాక్టర్ రాజశేఖర్ హైదరాబాదులో మూడు ఆసుపత్రులను ఉపయోగించాడు. ఇందులో భాగంగా హైదరాబాదులోని జనని ఆసుపత్రిలో మొదట 60 కిడ్నీ ఆపరేషన్లు చేయగా.. ఆ విషయం కాస్త లీక్ కావడంతో ఆ ఆసుపత్రిని మూసివేశారు. ఆ తర్వాత అవని హాస్పిటల్ లో 20 కిడ్నీ ఆపరేషన్లు చేశారు. ఆ ఆసుపత్రి తర్వాత నెల రోజుల్లో అలకనంద ఆసుపత్రిలో 20 కిడ్నీ మార్పిడి సర్జరీలు చేసినట్లుగా సమాచారం. ఈ ఇల్లీగల్ పనిలో ముగ్గురు రోగులు కూడా మరణించారని తెలుస్తోంది. ఈ విషయం ఇల్లీగల్ కావడంతో ఈ విషయాన్ని రోగుల బంధువులు కూడా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వలేకపోయారు. ఈ ఆపరేషన్ కు 45 నుంచి 60 లక్షల వరకు సొమ్మును వసూలు చేస్తున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, వైజాగ్, కశ్మీర్ కు చెందిన కొందరు డాక్టర్లు ఒక ముఠాగా ఏర్పడి ఈ కిడ్నీ రాకెట్ను నడుపుతున్నారు. ఈ డాక్టర్లు బ్రోకర్లను ఏర్పాటు చేసుకొని డబ్బు అవసరం ఉన్న వారిని ఉచ్చులోకి దింపి కిడ్నీలను దోచేస్తున్నారు.
తాజావార్తలు
-
Preity Zinta: పంజాబ్ తొలి ఓటమిపై.. రెండు రోజుల తర్వాత స్పందించిన ప్రీతి జింటా.. ఏమన్నారంటే..
-
Oscars 2027 Rule Changes: ఆస్కార్ చరిత్రలోనే అతిపెద్ద మార్పులు.. భారతీయ సినిమాలకు ఇక పండగే!
-
Palak Paratha Recipe: పిల్లల కోసం హెల్తీ బ్రేక్ ఫాస్ట్.. ఐరన్ పెంచే పాలకూర పరాటా.. రుచి చూస్తే చపాతీల కంటే ఇదే కావాలంటారు!
-
Akhil-Lenin: అదే పెద్ద ప్లస్ పాయింట్.. ఇక ‘లెనిన్’కు తిరుగులేదు!
-
Veg Pulao Recipe: లంచ్ బాక్స్కు బెస్ట్ ఛాయిస్.. రెస్టారెంట్ స్టైల్ వెజ్ పులావ్.. ఇంట్లోనే ఈజీగా చేయండిలా..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!