Big Breaking: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్.. పీఆర్సీని ఏర్పాటు చేసిన కేసీఆర్ సర్కారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana government constitutes second PRC: ఎన్నికల వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వివిధ కేటగిరీల్లోని ఉద్యోగులకు వేతన స్కేళ్లను ఖరారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండో పే రివిజన్ కమిషన్ను ఏర్పాటు చేసింది. అదే సమయంలో ఉద్యోగులకు 5 శాతం మధ్యంతర ఉపశమనం(ఐఆర్) కల్పించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సిఫార్సు చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, పంట రుణాల మాఫీ, దళిత బంధు వంటి కీలకమైన ప్రధాన పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిమితులు ఎదుర్కొంటున్నప్పటికీ కొత్త పీఆర్సీని ప్రకటించింది. ఈ పీఆర్సీకి రిటైర్డ్ బ్యూరోక్రాట్ ఎన్. శివశంకర్ నేతృత్వం వహిస్తుండగా, మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బి. రామయ్య కమిషన్ సభ్యుడిగా ఉంటారు.
Also Read: Land Issue: భూవివాదంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. ఆరుగురు మృతి
Also Read
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
- SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సీఆర్ బిస్వాల్ నేతృత్వంలోని మొదటి పీఆర్సీ చేసిన సిఫార్సులు జూలై 1, 2018 నుంచి అమలులోకి వచ్చినందున ఈ పీఆర్సీ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రభుత్వం జూలై 1, 2023 నుంచి అమల్లోకి వచ్చేలా సిబ్బందికి కొత్త వేతన స్కేళ్లను అమలు చేయవలసి ఉంది. తదనుగుణంగా కమిషన్ తన సిఫార్సులను ఆరు నెలల్లోగా సమర్పించాలని కోరింది. పీఆర్సీకి బాధ్యతలు నిర్వర్తించేందుకు కావాల్సిన నిధులను, స్టాఫ్ను ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖను ప్రభుత్వం ఆదేశించింది. రెగ్యులర్ ప్రభుత్వ సిబ్బంది, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాల పెంపు వర్తింపజేసింది. అంగన్వాడీ టీచర్లను వేతన సవరణ సంఘం పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం ఈసారి చురుగ్గా పరిశీలిస్తోందని, ఇది సిఫార్సు చేసిన తేదీ నుంచి వారికి పే స్కేలు ఇవ్వాలనే కమిషన్ నిర్ణయాన్ని బట్టి రాష్ట్ర ఖజానాపై అదనపు భారం పడుతుందని చెబుతున్నారు.
తాజావార్తలు
-
School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
-
Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
-
Kitchen Hacks: ఫ్రిజ్లో పెట్టిన కొత్తిమీర త్వరగా పాడవుతోందా? ఇలా చేస్తే వారాల తరబడి ఫ్రెష్గా ఉంటుంది!
-
SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!