Karnataka: కర్ణాటకలో చికెన్ కబాబ్, చేపల వంటకాల్లో కృత్రిమ రంగులు నిషేధం..
- కర్ణాటకలో చికెన్ కబాబ్.. చేపల వంటకాల్లో కృత్రిమ రంగులు నిషేధం
- కృత్రిమ రంగుల వాడకాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
- నిబంధనలు ఉల్లంఘిస్తే 7 ఏళ్ల జైలు శిక్ష
- 10 లక్షల జరిమానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా నాన్ వెజ్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది కబాబ్.. ముఖ్యంగా కబాబ్లో చాలా రకాల కబాబ్లు ఉంటాయి. ఇటీవల ట్రెండింగ్ అవుతున్న గార్లిక్ కబాబ్, చికెన్ 65, తందూరీ చికెన్, చికెన్ టిక్కా, చికెన్ లాలిపాప్ ఇలా చాలా రకాలు ఉన్నాయి. అయితే నాన్ వెజ్ లవర్స్ కు ఇదో బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. కర్ణాటకలో చికెన్ కబాబ్, చేపల వంటకాల్లో కృత్రిమ రంగుల వాడకంపై నిషేధం విధించారు. ఇప్పటికే.. గోబీ మంచూరియన్లో వాడే రంగులపై ప్రభుత్వం నిషేధం విధించింది. తాజాగా.. ఈ ఫుడ్ పై నిషేధం విధించింది.
Komatireddy Venkat Reddy: హైదరాబాద్-విజయవాడ హైవేను 6 లైన్ల రహదారిగా మార్చాలని కోరాం..
Also Read
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
చికెన్ కబాబ్ లో ఉండే కోళ్లకు రసాయన రంగులు వేస్తున్నారని ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కృత్రిమ రంగుల వాడకాన్ని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్రంలోని 36 ప్రాంతాల నుంచి కబాబ్ల నమూనాలను సేకరించి.. పసుపు, క్రిమ్సన్ నమూనాలు లభించడంతో ఆంక్షలు విధించారు. ఈ మేరకు ఆహార భద్రత, నాణ్యత విభాగం కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిషేధం విధించినట్లు కర్ణాటక ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు తెలిపారు. అంతేకాకుండా.. ఆహారంలో కృత్రిమ రంగుల వల్ల కలిగే దుష్పరిణామాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన ఆహార భద్రతా శాఖ కమిషనర్ను ఆదేశించారు.
Death mystery: మిస్ అయింది ఒక రాష్ట్రంలో.. డెడ్బాడీ దొరికింది మరో రాష్ట్రంలో.. అసలేమైంది?
కాగా.. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే 7 ఏళ్ల జైలు శిక్ష, 10 లక్షల జరిమానా విధిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. గోబీ మంచూరియన్, మిఠాయి కాటన్లలో కృత్రిమ రంగుల వాడకాన్ని నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన కొన్ని రోజుల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
తాజావార్తలు
-
Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క ‘APK’ ఫైల్తో రూ.95,100 మాయం..
-
Mohammed Siraj: ఇక వరంగల్కు ఆడనున్న టీమిండియా స్టార్ పేసర్ సిరాజ్!
-
Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!