Karnataka: కర్ణాటకలో చికెన్ కబాబ్, చేపల వంటకాల్లో కృత్రిమ రంగులు నిషేధం..
- కర్ణాటకలో చికెన్ కబాబ్.. చేపల వంటకాల్లో కృత్రిమ రంగులు నిషేధం
- కృత్రిమ రంగుల వాడకాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
- నిబంధనలు ఉల్లంఘిస్తే 7 ఏళ్ల జైలు శిక్ష
- 10 లక్షల జరిమానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా నాన్ వెజ్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది కబాబ్.. ముఖ్యంగా కబాబ్లో చాలా రకాల కబాబ్లు ఉంటాయి. ఇటీవల ట్రెండింగ్ అవుతున్న గార్లిక్ కబాబ్, చికెన్ 65, తందూరీ చికెన్, చికెన్ టిక్కా, చికెన్ లాలిపాప్ ఇలా చాలా రకాలు ఉన్నాయి. అయితే నాన్ వెజ్ లవర్స్ కు ఇదో బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. కర్ణాటకలో చికెన్ కబాబ్, చేపల వంటకాల్లో కృత్రిమ రంగుల వాడకంపై నిషేధం విధించారు. ఇప్పటికే.. గోబీ మంచూరియన్లో వాడే రంగులపై ప్రభుత్వం నిషేధం విధించింది. తాజాగా.. ఈ ఫుడ్ పై నిషేధం విధించింది.
Komatireddy Venkat Reddy: హైదరాబాద్-విజయవాడ హైవేను 6 లైన్ల రహదారిగా మార్చాలని కోరాం..
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
చికెన్ కబాబ్ లో ఉండే కోళ్లకు రసాయన రంగులు వేస్తున్నారని ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కృత్రిమ రంగుల వాడకాన్ని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్రంలోని 36 ప్రాంతాల నుంచి కబాబ్ల నమూనాలను సేకరించి.. పసుపు, క్రిమ్సన్ నమూనాలు లభించడంతో ఆంక్షలు విధించారు. ఈ మేరకు ఆహార భద్రత, నాణ్యత విభాగం కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిషేధం విధించినట్లు కర్ణాటక ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు తెలిపారు. అంతేకాకుండా.. ఆహారంలో కృత్రిమ రంగుల వల్ల కలిగే దుష్పరిణామాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన ఆహార భద్రతా శాఖ కమిషనర్ను ఆదేశించారు.
Death mystery: మిస్ అయింది ఒక రాష్ట్రంలో.. డెడ్బాడీ దొరికింది మరో రాష్ట్రంలో.. అసలేమైంది?
కాగా.. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే 7 ఏళ్ల జైలు శిక్ష, 10 లక్షల జరిమానా విధిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. గోబీ మంచూరియన్, మిఠాయి కాటన్లలో కృత్రిమ రంగుల వాడకాన్ని నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన కొన్ని రోజుల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?