Jupally Krishna Rao: ఏపీ ప్రభుత్వానికి మంత్రి జూపల్లి హెచ్చరిక!
- ఏపీ ప్రభుత్వానికి మంత్రి జూపల్లి హెచ్చరిక
- ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తోంది
- తాగడానికి కూడా నీళ్లు లేకుండా చేస్తారా?
- పాలమూరు రైతులకు నష్టం చేస్తామంటే ఊరుకోము
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని మంత్రి జూపల్లి హెచ్చరించారు. పాలమూరు రైతాంగానికి నష్టం చేయొద్దని, నష్టం జరిగితే ఊరుకోమన్నారు. 64 శాతం తెలంగాణకు వాటా ఉందని.. ఏపీ ప్రభుత్వం అక్రమాలకు పాలపడొద్దన్నారు. ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తోందని ఆయన మండిపడ్డారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిందని.. పవర్ జనరేషన్ నిలిపివేయాలని నిబంధన ఉందన్నారు. తాగడానికి కూడా నీళ్లు లేకుండా చేస్తారా? అని ప్రశ్నించారు. తాము ధర్నా చేస్తాం అనే వరకు నీళ్లు దోచుకుందని.. ఏపీ ఇప్పుడు ఆపిందని మంత్రి జూపల్లి ఫైర్ అయ్యారు.
Also Read: Abandoned Baby: ముల్లపొదల్లో వదిలేసిన పసికందుకు కొత్త జీవితం!
Also Read
- Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
- IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
- OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
- OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ఈరోజు మంత్రి జూపల్లి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ‘శ్రీశైలం ప్రాజెక్టు నీటి లెవెల్స్ తగ్గాయి. పవర్ జనరేషన్ నిలిపేయాలని నిబంధన ఉంది. తాగు నీటి అవసరాల కోసం మాత్రమే వాడాలి. దీనికి భిన్నంగా అక్రమంగా ఏపీ నీటిని వాడుతుంది. 2012లో కూడా ఇలాగే చేశారు, అప్పుడు కోర్టులో కేసు వేశా నేను. అక్రమంగా నీటిని ఏపీ తరలించుకుంటుంది. తాగడానికి కూడా నీళ్ళు లేకుండా చేస్తారా?. మేం ధర్నా చేస్తాం అనే వరకు నీళ్లు దోచుకుంది. ఏపీ ఇప్పుడు ఆపింది. పాలమూరు రైతాంగానికి నష్టం చేయొద్దు, నష్టం జరిగితే ఊరుకోం. 64 శాతం తెలంగాణ కు వాటా ఉంది. ఖమ్మం, నల్గొండ, పాలమూరు జిల్లా రైతుల హక్కులు కాలరాస్తే ఊరుకోం. ఏపీ ప్రభుత్వం అక్రమాలకు పాలపడొద్దని హెచ్చరిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఇక ఉపేక్షించదు’ అని మంత్రి అన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!