Raghunandan Rao : దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకు లీగల్ నోటీసు.. రూ.1000కోట్లకు పరువునష్టం దావా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raghunandan Rao : దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు చిక్కుల్లో పడ్డారు. ఆయనకు ఐఆర్బీ సోమవారం లీగల్ నోటీసు పంపింది. వెయ్యి కోట్లకు రఘునందన్రావుకు ఐఆర్బీ నోటీసులు పంపింది. ఔటర్ రింగ్ రోడ్డును హెచ్ఎండీఏ ఐఆర్బీకి లీజుకు ఇచ్చింది. ఐఆర్బీకి ఔటర్ రింగ్ రోడ్డు లీజు కేటాయింపులో అవకతవకలు జరిగాయని మెదక్ ఎమ్మెల్యే రఘునందన్రావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు. నిబంధనలకు విరుద్ధంగా ఐఆర్బీ కంపెనీకి 30 ఏళ్ల పాటు ఓఆర్ఆర్ లీజును ఇచ్చిందని రఘునందన్రావు ఆరోపించారు. ఈ నేపథ్యంలో రఘునందన్రావుకు ఓఆర్బీ లీగల్ నోటీసు పంపింది. వెయ్యి కోట్ల పరువు నష్టం దావా వేసింది.
Read Also:CM KCR: రాష్ట్ర అవతరణ ఉత్సవాల నిర్వహణపై కేసీఆర్ సమీక్ష
Also Read
- Telangana Cabinet : ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం
- Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
- Mutual Funds: మ్యుచువల్ ఫండ్స్లో రూ.5 లక్షల పెట్టుబడి.. 10 ఏళ్ల తర్వాత చేతికి ఎంత వస్తుందో తెలుసా..?
- Mohammad Rizwan - Litton Das: అరె బాబు కొట్టేసుకుంటారా ఏంటి.? పాక్ - బంగ్లా ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం..
నిబంధనలకు విరుద్ధంగా ఓఆర్ఆర్ను 30 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్నారని బీజేపీ ఆరోపించింది. ఇదే విషయాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా విమర్శించారు. రేవంత్ రెడ్డికి హెచ్ఎండీఏ లీగల్ నోటీసులు పంపింది. ఈ వ్యవహారంపై రెండు రోజుల క్రితం రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపింది. ఓఆర్ఆర్ లీజుపై కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. లీజు నిబంధనలను తుంగలో తొక్కారని ఆరోపించారు.
Read Also:Kerala: మటన్ తక్కువైందని జైలు అధికారులను కొట్టిన ఖైదీ..
తాజావార్తలు
-
Dragon : 4 నిమిషాల రన్ టైంతో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఇదే!
-
Telangana Cabinet : ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం
-
Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
-
Peddi: షేక్ చేస్తున్న పెద్ది ట్రైలర్
-
Mutual Funds: మ్యుచువల్ ఫండ్స్లో రూ.5 లక్షల పెట్టుబడి.. 10 ఏళ్ల తర్వాత చేతికి ఎంత వస్తుందో తెలుసా..?
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!