Indian Railways: రైలు టికెట్ తీసుకున్నా.. ప్లాట్ఫారమ్పై జరిమానా చెల్లించాల్సిందే.. ఇది తెలుసుకోండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Railways: భారతీయ రైల్వేలు ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద నెట్వర్క్ను కలిగి ఉన్నాయి. దూర ప్రయాణాలు నేటికీ రైల్వేలే ప్రధాన ఆధారం. ఇది సౌకర్యవంతంగా, చౌకగా ఉండటమే దీనికి కారణం. అయితే రైలు ప్రయాణంలో చాలా నియమాలు కూడా పాటించాలి. ప్లాట్ఫారమ్పై రైలు కోసం వేచి ఉండాలనే నిబంధన కూడా ఉంది. దీని గురించి అందరికీ తెలియదు. ఈ నియమాలను పాటించనందుకు మీరు జరిమానా కూడా చెల్లించవలసి ఉంటుంది. మీరు జరిమానా చెల్లించాల్సిన రైల్వే నియమం గురించి తెలుసుకుందాం..
Read Also:WI vs IND 3rd ODI: వెస్టిండీస్పై భారీ విజయం.. ప్రపంచంలోనే ఏకైక జట్టుగా భారత్!
Also Read
- SSY vs Fixed Deposit: పిల్లల భవిష్యత్తుకు ఏది బెస్ట్? ఈ తేడాలు తెలుసుకోండి
- Monsoon 2026: మళ్లీ స్టార్ట్ అయిన రుతుపవన ఇంజన్.. ఈ వారం దేశవ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు!
- Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
- Harish Rao: జూన్ 30, 2025... తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు..
ప్రజలు రైలులో ప్రయాణించడానికి సమయానికి ముందే రైల్వే స్టేషన్, ప్లాట్ఫారమ్కు చేరుకోవడం మీరు తరచుగా చూసి ఉంటారు. అయితే టికెట్ తీసుకున్న తర్వాత కూడా ప్లాట్ఫారమ్పై నిరీక్షించే సమయం ఉంటుంది. ఒకవేళ పాటించకుంటే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అవును, రైలు టికెట్ తీసుకున్న తర్వాత మీరు ప్లాట్ఫారమ్కు చేరుకున్నప్పుడు అక్కడ ఉండడానికి ప్రత్యేక నియమాలు ఉన్నాయి. ఈ నియమం పగలు, రాత్రి ఆధారంగా ఉంటుంది. మీ రైలు రోజులో ఉంటే మీరు రైలు సమయానికి రెండు గంటల ముందు స్టేషన్కు చేరుకోవచ్చు. మీ రైలు రాత్రిపూట ఉంటే మీరు రైలు రాకకు 6 గంటల ముందు స్టేషన్కు చేరుకోవచ్చు. ఈ సమయంలో చేరుకున్నప్పుడు మీరు ఎలాంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదు. రైలులో గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత కూడా ఇదే నియమం వర్తిస్తుంది. రైలు వచ్చిన తర్వాత గరిష్టంగా 2 గంటల వరకు మీరు స్టేషన్లో ఉండగలరు. అయితే రాత్రి సమయమైతే 6 గంటల పాటు ఉండేందుకు రైల్వే అనుమతిస్తుంది.
Read Also:Dreams: తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయా.. నిజమేంటంటే?
ఈ నియమాన్ని సద్వినియోగం చేసుకోవడానికి TTE డిమాండ్పై రైలు టిక్కెట్ను చూపించడం అవసరం. నిర్ణీత సమయానికి మించి రైల్వే స్టేషన్లో బస చేస్తే ప్లాట్ఫారమ్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే పగటిపూట రైలు సమయం నుండి 2 గంటలకు పైగా.. రాత్రి రైలు సమయం నుండి 6 గంటలకు మించి స్టేషన్లో ఉంటే మీరు ప్లాట్ఫారమ్ టికెట్ తీసుకోవాలి. మీరు దీన్ని చేయకపోతే TTE మీకు జరిమానా విధించవచ్చు.
తాజావార్తలు
-
Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
-
SSY vs Fixed Deposit: పిల్లల భవిష్యత్తుకు ఏది బెస్ట్? ఈ తేడాలు తెలుసుకోండి
-
Ma Inti Bangaram: సమంత ఖాతాలో మరో ఘనత.. 100 కోట్ల దిశగా ‘మా ఇంటి బంగారం’
-
Monsoon 2026: మళ్లీ స్టార్ట్ అయిన రుతుపవన ఇంజన్.. ఈ వారం దేశవ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు!
-
Amazon Prime Day Sale 2026: అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026.. స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లపై భారీ డిస్కౌంట్లు
ట్రెండింగ్
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?