Indian Railways: రైలు టికెట్ తీసుకున్నా.. ప్లాట్ఫారమ్పై జరిమానా చెల్లించాల్సిందే.. ఇది తెలుసుకోండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Railways: భారతీయ రైల్వేలు ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద నెట్వర్క్ను కలిగి ఉన్నాయి. దూర ప్రయాణాలు నేటికీ రైల్వేలే ప్రధాన ఆధారం. ఇది సౌకర్యవంతంగా, చౌకగా ఉండటమే దీనికి కారణం. అయితే రైలు ప్రయాణంలో చాలా నియమాలు కూడా పాటించాలి. ప్లాట్ఫారమ్పై రైలు కోసం వేచి ఉండాలనే నిబంధన కూడా ఉంది. దీని గురించి అందరికీ తెలియదు. ఈ నియమాలను పాటించనందుకు మీరు జరిమానా కూడా చెల్లించవలసి ఉంటుంది. మీరు జరిమానా చెల్లించాల్సిన రైల్వే నియమం గురించి తెలుసుకుందాం..
Read Also:WI vs IND 3rd ODI: వెస్టిండీస్పై భారీ విజయం.. ప్రపంచంలోనే ఏకైక జట్టుగా భారత్!
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ప్రజలు రైలులో ప్రయాణించడానికి సమయానికి ముందే రైల్వే స్టేషన్, ప్లాట్ఫారమ్కు చేరుకోవడం మీరు తరచుగా చూసి ఉంటారు. అయితే టికెట్ తీసుకున్న తర్వాత కూడా ప్లాట్ఫారమ్పై నిరీక్షించే సమయం ఉంటుంది. ఒకవేళ పాటించకుంటే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అవును, రైలు టికెట్ తీసుకున్న తర్వాత మీరు ప్లాట్ఫారమ్కు చేరుకున్నప్పుడు అక్కడ ఉండడానికి ప్రత్యేక నియమాలు ఉన్నాయి. ఈ నియమం పగలు, రాత్రి ఆధారంగా ఉంటుంది. మీ రైలు రోజులో ఉంటే మీరు రైలు సమయానికి రెండు గంటల ముందు స్టేషన్కు చేరుకోవచ్చు. మీ రైలు రాత్రిపూట ఉంటే మీరు రైలు రాకకు 6 గంటల ముందు స్టేషన్కు చేరుకోవచ్చు. ఈ సమయంలో చేరుకున్నప్పుడు మీరు ఎలాంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదు. రైలులో గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత కూడా ఇదే నియమం వర్తిస్తుంది. రైలు వచ్చిన తర్వాత గరిష్టంగా 2 గంటల వరకు మీరు స్టేషన్లో ఉండగలరు. అయితే రాత్రి సమయమైతే 6 గంటల పాటు ఉండేందుకు రైల్వే అనుమతిస్తుంది.
Read Also:Dreams: తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయా.. నిజమేంటంటే?
ఈ నియమాన్ని సద్వినియోగం చేసుకోవడానికి TTE డిమాండ్పై రైలు టిక్కెట్ను చూపించడం అవసరం. నిర్ణీత సమయానికి మించి రైల్వే స్టేషన్లో బస చేస్తే ప్లాట్ఫారమ్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే పగటిపూట రైలు సమయం నుండి 2 గంటలకు పైగా.. రాత్రి రైలు సమయం నుండి 6 గంటలకు మించి స్టేషన్లో ఉంటే మీరు ప్లాట్ఫారమ్ టికెట్ తీసుకోవాలి. మీరు దీన్ని చేయకపోతే TTE మీకు జరిమానా విధించవచ్చు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!