Paris Olympics 2024: రూ.470 కోట్ల ఖర్చు.. పతకాలు మాత్రం ఆరు! ఒక్కో పతకంకు 78 కోట్లు
- రియో ఒలింపిక్స్లో 2 పతకాలు
- టోక్యో ఒలింపిక్స్లో 7 పతకాలు
- పారిస్ ఒలింపిక్స్లో ఆరు
- ఒక్కో పతకంకు 78 కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Govt Spent Rs 78 Crores per medal: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ మెడల్స్ సంఖ్య డబుల్ డిజిట్ను చేరుకోలేదు. భారత అథ్లెట్లు ఓ రజతం, ఐదు కాంస్యాలతో మొత్తంగా ఆరు పతకాలనే సాధించారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్.. మెడల్స్ పట్టికలో 71వ స్థానంలో నిలిచి నిరాశపరిచింది. రియో ఒలింపిక్స్ 2016లో రెండు పతకాలను మాత్రమే సాధించిన భారత్.. 2020 టోక్యో ఒలింపిక్స్లో మాత్రం 7 పతకాలతో సత్తాచాటింది. దాంతో ఈసారి పక్కాగా డబుల్ డిజిట్ను దాతుందని భారత ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా పారిస్ ఒలింపిక్స్ సన్నాహకాల కోసం కోట్లు ఖర్చు పెట్టింది.
గత మూడేళ్లుగా పారిస్ ఒలింపిక్స్ కోసం భారత ప్రభుత్వం ఏకంగా రూ.470 కోట్లను ఖర్చు పెట్టింది. అథ్లెటిక్స్ క్రీడాకారుల కోసం రూ.96.08 కోట్లు ఖర్చు చేయగా.. బ్యాడ్మింటన్కు రూ.72.02 కోట్లు, బాక్సింగ్కు రూ.60.93 కోట్లు, షూటింగ్కు రూ.60.42 కోట్లు ఖర్చు పెట్టింది. షూటింగ్లో మూడు పతకాలు రాగా.. అథ్లెటిక్స్లో ఒక పతకం వచ్చింది. రెజ్లింగ్లో ఒకటి, భారత్ హాకీ టీమ్ ఓ పతకం గెలిచింది.
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
Also Read: Viral Video: ఫుట్బాల్ మ్యాచ్ ఓడినందుకు.. విద్యార్థులను చితకబాదిన పీఈటీ టీచర్!
రెజ్లర్ వినేశ్ ఫోగట్ అధిక బరువుతో అనర్హత వేటుకు గురైన విషయం తెలిసిందే. కచ్చితంగా పతకాలు పక్కా వస్తాయని ఆశించిన బ్యాడ్మింటన్, ఆర్చరి, బాక్సింగ్ ఈవెంట్లలో భారత్కు తీవ్ర నిరాశే ఎదురైంది. దాంతో భారత ప్రభుత్వం పెట్టిన రూ.470 కోట్ల ఖర్చుకు.. వచ్చిన పతకాలకు ఏమాత్రం సంబంధం లేదని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఒక్కో పతకం కోసం భారత్ రూ.78 కోట్లు ఖర్చు పెట్టిందని ఎద్దేవా చేస్తున్నారు.
తాజావార్తలు
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
-
NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
-
Russia: ప్రపంచానికి షాక్ ఇచ్చిన పుతిన్ ‘అణు’ బాంబ్.. ‘సర్మాట్’ క్షిపణితో సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!