IT Raids: 25 కేజీల బంగారం, 4 కోట్ల నగదు, 8 లాకర్లు.. రవాణా వ్యాపారి ఇంట్లో అపార సంపద!
- రవాణా సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు
- టీకాంసింగ్రావుకు చెందిన కంపెనీ అక్రమ రవాణాకు పాల్పడినట్లు ఆరోపణలు
- వ్యాపారి ఇంట్లో రూ.4 కోట్ల నగదు, రూ.18 కోట్ల విలువైన బంగారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లోని ఉదయ్పూర్లో గోల్డెన్ ట్రాన్స్పోర్ట్ పై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. ఈ దాడి అనంతరం అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. టీకాంసింగ్రావుకు చెందిన ఈ కంపెనీ అక్రమ రవాణాకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆదాయపు పన్ను శాఖ సోదాల్లో టీకాంసింగ్రావు ఇంట్లో రూ.4 కోట్ల నగదు, రూ.18 కోట్ల విలువైన బంగారం లభ్యమైంది. దీంతో పాటు గోల్డెన్ అండ్ లాజిస్టిక్స్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం నుంచి కోట్లాది రూపాయల లావాదేవీలకు సంబంధించిన పత్రాలు కూడా లభ్యమయ్యాయి.
READ MORE: Pushpa 2: పుష్ప 2 రిలీజ్ ముందు అల్లు అర్జున్ ‘ఆర్మీ’పై కేసు!!
Also Read
- Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
- Cooking Tips: మిగిలిన గ్రేవీని పారేయకండి.. ఇలా వాడితే కొత్త రుచులు మీ సొంతం
- Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన 'బేబీ బాస్'.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రవాణా వ్యాపారి టికాంసింగ్రావు నుంచి అక్రమంగా సరకు రవాణా చేసినట్లు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు అనంతరం దర్యాప్తు చేయగా.. సమాచారం వాస్తవమేనని తేలింది. దీని తర్వాత నవంబర్ 28న రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రల్లో ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వహించింది. గుజరాత్లో 2, ముంబైలో ఒకటి, బన్స్వారా (రాజస్థాన్లో మూడు), జైపూర్లో (విశ్వకర్మ ఇండస్ట్రియల్ ఏరియా) ఒకటి, ఉదయపూర్లోని 19 చోట్ల బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. జైపూర్లోని ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ డైరెక్టర్ అవధేష్ కుమార్ ఆదేశాల మేరకు.. ఈ చర్య నవంబర్ 28 ఉదయం ప్రారంభమైంది. ఇప్పటికీ కొనసాగుతోంది. ఉదయ్పూర్, అహ్మదాబాద్, జైపూర్, ముంబైతో సహా చాలా చోట్ల కంపెనీకి చెందిన 23 స్థానాల్లో సోదాలు జరుగుతున్నాయి.
READ MORE:Rajendraprasad : అవకాశాల్లేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్న రాజేంద్రప్రసాద్
గత శుక్రవారం.. ఉదయపూర్లోని రవాణా వ్యాపారి టికామ్ సింగ్కు చెందిన 19 వేర్వేరు ప్రదేశాలలో సోదాలు జరిగాయి. 25 కిలోల బంగారం కనుగొన్నారు. దాని విలువ సుమారు రూ. 18 కోట్ల 34 లక్షలు ఉంటుందని అంచనా. రవాణా వ్యాపారికి చెందిన దుకాణాలు, వాణిజ్య ప్రాంగణాల్లో ఈ బంగారం లభ్యమైంది. అంతే కాకుండా ఇక్కడ నగదు కూడా దొరికింది. సోదాల్లో 8 లాకర్ల రికార్డులు కూడా లభించాయని, ఈ లాకర్లలో పెద్ద మొత్తంలో బంగారం, నగదు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
-
God Of War : సాయంత్రం 5.04 గంటలకు ‘విల్లాల వీరుడి’ ఆగమనం
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Cooking Tips: మిగిలిన గ్రేవీని పారేయకండి.. ఇలా వాడితే కొత్త రుచులు మీ సొంతం
-
Sankranthi 2027: మరోసారి చిరు వర్సెస్ బాలయ్య?.. సంక్రాంతి పోరుకు రంగం సిద్ధమా!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!