IT Raids: 25 కేజీల బంగారం, 4 కోట్ల నగదు, 8 లాకర్లు.. రవాణా వ్యాపారి ఇంట్లో అపార సంపద!
- రవాణా సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు
- టీకాంసింగ్రావుకు చెందిన కంపెనీ అక్రమ రవాణాకు పాల్పడినట్లు ఆరోపణలు
- వ్యాపారి ఇంట్లో రూ.4 కోట్ల నగదు, రూ.18 కోట్ల విలువైన బంగారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లోని ఉదయ్పూర్లో గోల్డెన్ ట్రాన్స్పోర్ట్ పై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. ఈ దాడి అనంతరం అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. టీకాంసింగ్రావుకు చెందిన ఈ కంపెనీ అక్రమ రవాణాకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆదాయపు పన్ను శాఖ సోదాల్లో టీకాంసింగ్రావు ఇంట్లో రూ.4 కోట్ల నగదు, రూ.18 కోట్ల విలువైన బంగారం లభ్యమైంది. దీంతో పాటు గోల్డెన్ అండ్ లాజిస్టిక్స్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం నుంచి కోట్లాది రూపాయల లావాదేవీలకు సంబంధించిన పత్రాలు కూడా లభ్యమయ్యాయి.
READ MORE: Pushpa 2: పుష్ప 2 రిలీజ్ ముందు అల్లు అర్జున్ ‘ఆర్మీ’పై కేసు!!
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ విజయం వెనుక ఉన్న అసలు హీరో ఇతడేనా? ఐపీఎల్ అంతా నీడలా వెంట నడిచిన మెంటార్!
- TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
- Virat Kohli Injured: టీమిండియాకు భారీ షాక్.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు కోహ్లీ దూరం.!
- Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రవాణా వ్యాపారి టికాంసింగ్రావు నుంచి అక్రమంగా సరకు రవాణా చేసినట్లు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు అనంతరం దర్యాప్తు చేయగా.. సమాచారం వాస్తవమేనని తేలింది. దీని తర్వాత నవంబర్ 28న రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రల్లో ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వహించింది. గుజరాత్లో 2, ముంబైలో ఒకటి, బన్స్వారా (రాజస్థాన్లో మూడు), జైపూర్లో (విశ్వకర్మ ఇండస్ట్రియల్ ఏరియా) ఒకటి, ఉదయపూర్లోని 19 చోట్ల బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. జైపూర్లోని ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ డైరెక్టర్ అవధేష్ కుమార్ ఆదేశాల మేరకు.. ఈ చర్య నవంబర్ 28 ఉదయం ప్రారంభమైంది. ఇప్పటికీ కొనసాగుతోంది. ఉదయ్పూర్, అహ్మదాబాద్, జైపూర్, ముంబైతో సహా చాలా చోట్ల కంపెనీకి చెందిన 23 స్థానాల్లో సోదాలు జరుగుతున్నాయి.
READ MORE:Rajendraprasad : అవకాశాల్లేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్న రాజేంద్రప్రసాద్
గత శుక్రవారం.. ఉదయపూర్లోని రవాణా వ్యాపారి టికామ్ సింగ్కు చెందిన 19 వేర్వేరు ప్రదేశాలలో సోదాలు జరిగాయి. 25 కిలోల బంగారం కనుగొన్నారు. దాని విలువ సుమారు రూ. 18 కోట్ల 34 లక్షలు ఉంటుందని అంచనా. రవాణా వ్యాపారికి చెందిన దుకాణాలు, వాణిజ్య ప్రాంగణాల్లో ఈ బంగారం లభ్యమైంది. అంతే కాకుండా ఇక్కడ నగదు కూడా దొరికింది. సోదాల్లో 8 లాకర్ల రికార్డులు కూడా లభించాయని, ఈ లాకర్లలో పెద్ద మొత్తంలో బంగారం, నగదు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
Kitchen Hacks: గ్యాస్ బర్నర్లు నల్లగా మారిపోయాయా? ఇలా చేస్తే నిమిషాల్లో కొత్త వాటిలా మెరిసిపోతాయి!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ విజయం వెనుక ఉన్న అసలు హీరో ఇతడేనా? ఐపీఎల్ అంతా నీడలా వెంట నడిచిన మెంటార్!
-
PF Money: ఉద్యోగం మారిన తర్వాత పీఎఫ్ విషయంలో ఈ తప్పు చేస్తే భారీ నష్టం తప్పదు!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా ఆగిపోయిందా? అసలు నిజమిదే!
-
TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!