Blood increasing food: రక్తహీనత సమస్యను తరిమికొట్టే పండ్లు ఇవే…
- భారత్ లో రక్తహీనత సమస్య అధికం
- రక్తహీనత వల్ల ఆ వ్యక్తి శక్తి సామర్థ్యాలపై ప్రభావం
- ఎర్రరక్త కణాలలోని హీమోగ్లోబిన్ తగ్గడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు
- ఈ అయిదు రకాల పండ్లతో మెరుగైన ఫలితం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్లో పురుషులలో 25%, మహిళల్లో 57%, పిల్లల్లో 67%, గర్భిణుల్లో 52% మందిని రక్తహీనత వెంటాడుతోంది. దీని గురించి అందరికీ అవగాహన చాలా అవసరం. అయితే, చాలా మంది రక్తహీనత అనేది సాధారణమైన విషయమే అని భావిస్తుంటారు. అసలు ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నాలే చేయరు. కానీ, రక్తహీనత వల్ల ఆ వ్యక్తి శక్తి సామర్థ్యాలపై ప్రభావం పడుతుంది. శరీరంలోని అన్ని భాగాలకు ప్రాణ వాయువును సరఫరా చేసే రక్తంలోని ఎర్రరక్త కణాలలోని హీమోగ్లోబిన్ తగ్గడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
READ MORE: Police Harassment: ఓ కేసులో పోలీసులు చిత్రహింసలు.. ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
Also Read
- Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
- PoK: పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్..
- CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
- Vaibhav Sooryavanshi: పక్కా ప్లాన్తో బరిలోకి వైభవ్ సూర్యవంశీ.. కాటేరమ్మ కొడుకు రికార్డుపైనే గురి..
శరీరంలో రక్తం పెంచడానికి, మీరు దానిమ్మపండును తినవచ్చు. విటమిన్ సి, విటమిన్ ఎ, ఐరన్ వంటి పోషకాలు దానిమ్మలో లభిస్తాయి. దీనితో పాటు, శరీరంలో హిమోగ్లోబిన్ పెంచడంలో దానిమ్మ చాలా సహాయపడుతుంది. రోజూ ఉదయం పూట ఒక దానిమ్మపండు తింటే 30 రోజుల్లో దాని స్పష్టమైన ప్రభావం కనిపిస్తుంది. ద్రాక్ష శరీరంలో రక్తాన్ని ఉత్పత్తి చేయడంతో పాటు, శరీర బలహీనతను కూడా తొలగిస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్ మొత్తాన్ని పెంచడంలో అరటిపండు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో అధిక మొత్తంలో ఐరన్ ఉంటుంది, ఇది శరీరంలో రక్తాన్ని పెంచడంలో చాలా సహాయపడుతుంది.
READ MORE: Chhattisgarh: మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి..ఇద్దరు జవాన్ల మృతి
శరీరంలో హిమోగ్లోబిన్ను పెంచడంలో ఆరెంజ్ చాలా సహాయపడుతుంది. విటమిన్ సి ఇందులో ఎక్కువగా ఉంటుంది, ఇది శరీరంలో హిమోగ్లోబిన్ లోపాన్ని తొలగిస్తుంది. అలాగే దీన్ని తినడం వల్ల శరీరం హైడ్రేట్గా ఉంటుంది. సంవత్సరమంతా మార్కెట్లో తేలికగా లభించే యాపిల్ పండ్లు శరీరంలో రక్తాన్ని పెంచడానికి చాలా మంచివి. రోజూ ఉదయం బ్రేక్ఫాస్ట్కు ముందు యాపిల్ను దాని తొక్కతో తినడం వల్ల శరీరంలోని రక్తహీనత తొలగిపోతుంది. శరీరంలో హిమోగ్లోబిన్ మొత్తాన్ని పెంచడానికి ద్రాక్షను తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు.
తాజావార్తలు
-
INDA Vs SLA: మరోసారి ఫామ్ కొనసాగించిన సాయి సుదర్శన్.. 132 పరుగులతో వీరవిహారం..
-
CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
-
Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
-
PoK: పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్..
-
Bunny Vas : తెలుగుమ్మాయని అవకాశం ఇస్తే.. మాకు 15 రూల్స్ పెట్టింది.
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!