Blood increasing food: రక్తహీనత సమస్యను తరిమికొట్టే పండ్లు ఇవే…
- భారత్ లో రక్తహీనత సమస్య అధికం
- రక్తహీనత వల్ల ఆ వ్యక్తి శక్తి సామర్థ్యాలపై ప్రభావం
- ఎర్రరక్త కణాలలోని హీమోగ్లోబిన్ తగ్గడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు
- ఈ అయిదు రకాల పండ్లతో మెరుగైన ఫలితం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్లో పురుషులలో 25%, మహిళల్లో 57%, పిల్లల్లో 67%, గర్భిణుల్లో 52% మందిని రక్తహీనత వెంటాడుతోంది. దీని గురించి అందరికీ అవగాహన చాలా అవసరం. అయితే, చాలా మంది రక్తహీనత అనేది సాధారణమైన విషయమే అని భావిస్తుంటారు. అసలు ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నాలే చేయరు. కానీ, రక్తహీనత వల్ల ఆ వ్యక్తి శక్తి సామర్థ్యాలపై ప్రభావం పడుతుంది. శరీరంలోని అన్ని భాగాలకు ప్రాణ వాయువును సరఫరా చేసే రక్తంలోని ఎర్రరక్త కణాలలోని హీమోగ్లోబిన్ తగ్గడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
READ MORE: Police Harassment: ఓ కేసులో పోలీసులు చిత్రహింసలు.. ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
Also Read
- Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
శరీరంలో రక్తం పెంచడానికి, మీరు దానిమ్మపండును తినవచ్చు. విటమిన్ సి, విటమిన్ ఎ, ఐరన్ వంటి పోషకాలు దానిమ్మలో లభిస్తాయి. దీనితో పాటు, శరీరంలో హిమోగ్లోబిన్ పెంచడంలో దానిమ్మ చాలా సహాయపడుతుంది. రోజూ ఉదయం పూట ఒక దానిమ్మపండు తింటే 30 రోజుల్లో దాని స్పష్టమైన ప్రభావం కనిపిస్తుంది. ద్రాక్ష శరీరంలో రక్తాన్ని ఉత్పత్తి చేయడంతో పాటు, శరీర బలహీనతను కూడా తొలగిస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్ మొత్తాన్ని పెంచడంలో అరటిపండు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో అధిక మొత్తంలో ఐరన్ ఉంటుంది, ఇది శరీరంలో రక్తాన్ని పెంచడంలో చాలా సహాయపడుతుంది.
READ MORE: Chhattisgarh: మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి..ఇద్దరు జవాన్ల మృతి
శరీరంలో హిమోగ్లోబిన్ను పెంచడంలో ఆరెంజ్ చాలా సహాయపడుతుంది. విటమిన్ సి ఇందులో ఎక్కువగా ఉంటుంది, ఇది శరీరంలో హిమోగ్లోబిన్ లోపాన్ని తొలగిస్తుంది. అలాగే దీన్ని తినడం వల్ల శరీరం హైడ్రేట్గా ఉంటుంది. సంవత్సరమంతా మార్కెట్లో తేలికగా లభించే యాపిల్ పండ్లు శరీరంలో రక్తాన్ని పెంచడానికి చాలా మంచివి. రోజూ ఉదయం బ్రేక్ఫాస్ట్కు ముందు యాపిల్ను దాని తొక్కతో తినడం వల్ల శరీరంలోని రక్తహీనత తొలగిపోతుంది. శరీరంలో హిమోగ్లోబిన్ మొత్తాన్ని పెంచడానికి ద్రాక్షను తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు.
తాజావార్తలు
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..