Rs.2000Note: త్వరగా రూ.2000 నోట్లు మార్చుకోండి.. లేకపోతే బ్యాంకుల్లో ఇబ్బందులు పెరుగుతాయి
Rs.2000Note: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2000నోటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నోట్లను మార్చుకునేందుకు ప్రజలకు సెప్టెంబర్ 30వరకు టైం ఇచ్చింది. ఇప్పటికే చాలామంది తమ వద్దనున్న నోట్లు మార్చుకున్నారు. అయినప్పటికీ చాలామంది వద్ద ఇంకా నోట్లు మిగిలే ఉన్నాయి. మీ వద్ద ఉన్న 2000 రూపాయల నోట్లను మార్చుకునేందుకు సమయం దగ్గర పడుతోంది. ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. చాలామంది ఇంకా టైం ఉంది కదా మార్చుకుందాంలే అన్న ధోరణితో ఉన్నారు. అయితే నోట్ల మార్పిడికి ఆర్బీఐ సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. కానీ చివరి నిమిషం వరకు వేచి ఉండటం వల్ల మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. ఆర్బీఐ కూడా ఆగస్టులో మిగిలిన 13 రోజులలో 7 రోజులు బ్యాంకులకు సెలవు ప్రకటించింది.
Read Also:Wife Nude Videos: ఛీ వీడసలు మనిషేనా.. అప్పు తీర్చలేక భార్యతో ఆ పని చేయించిన భర్త
Also Read
- 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
- DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
- AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
- CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
ఇప్పుడు మీరు నోట్లను మార్చాలనుకుంటే వారం రోజుల్లో పూర్తి చేయాలి. మీకు ఏదైనా బ్యాంకు సంబంధిత పని ఉంటే సకాలంలో పూర్తి చేయండి. ఎందుకంటే సెప్టెంబర్లో కూడా గణేష్ పూజ, శీకృష్ణ జన్మాష్టమి, అనేక ఇతర కారణాల వల్ల బ్యాంకులు మూతపడవచ్చు. మీరు మీ దగ్గరున్న నోట్లు మార్చుకునేందుకు కంపల్సరీ బ్యాంకులకు వెళ్లాలి. మీరు వెళ్లినప్పుడు బ్యాంకులకు సెలవు ఉంటే మీ టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి RBI జారీ చేసిన బ్యాంకు సెలవుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆగస్ట్లోని మిగిలిన 13 రోజుల పాటు ఏ రాష్ట్రాలలో బ్యాంకులు మూసివేయబడతాయో తెలుసుకుందాం..
Read Also:Bro : బ్రో మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఇక ఫ్యాన్స్ కి పండగే..
ఆగష్టు 20 – ఆదివారం
ఆగస్ట్ 26 – నాల్గవ శనివారం
ఆగష్టు 27 – ఆదివారం
ఆగస్టు 28 – సోమవారం – ఓనం కారణంగా కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు
ఆగస్టు 29 – మంగళవారం – తిరువోణం కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు
ఆగస్టు 30 – బుధవారం – రక్షా బంధన్ సెలవుల కారణంగా జైపూర్, శ్రీనగర్లలో బ్యాంకులు మూసివేయబడతాయి.
ఆగస్ట్ 31 – గురువారం – రక్షా బంధన్, శ్రీ నారాయణ గురు జయంతి కారణంగా కాన్పూర్, లక్నో, డెహ్రాడూన్లలో బ్యాంకులకు సెలవు
తాజావార్తలు
-
Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
-
Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి ‘ఫస్ట్’కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!