Gummanuru Jayaram:2024 ఎన్నికల్లో మరోసారి జగన్ ను సీఎం చేద్దాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్నూలులో వాల్మీకుల కృతజ్ఞత సభ జరిగింది. మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్సీ డా.మధుసూదన్ పాల్గొని ప్రసంగించారు. జెడ్పీ నుంచి ధర్నా చౌక్ వరకు ర్యాలీ చేపట్టారు. ప్రత్యేక ఆకర్షణగా ఒంటె పై మాజీ మేయర్ బంగి ఆనంతయ్య ఊరేగారు. ఈ సందర్భంగా ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడారు. 70 ఏళ్ళులోగా వాల్మీకులకు ఏ రాజకీయ పార్టీ వాల్మీకులను గుర్తించలేదు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చాక వాల్మీకులకు స్వతంత్రం కల్పించి పదవులు ఇచ్చారు.
Read Also: Maoist letter: మావోయిస్టు లేఖ కలకలం.. ఎమ్మెల్యేకి బెదిరింపులు
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
వాల్మీకులకు ఎప్పుడూ వైఎస్ఆర్ కుటుంబం అండగా నిలుస్తుంది.వాల్మీకులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రేమ అభిమానం ఉంది..ఒక్క మంత్రి, ఇద్దరు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చిన వ్యక్తి సీఎం జగన్ అన్నారు జయరాం. వాల్మీకులను ఎస్టీ జాబితాలో తీర్మానం పెట్టేందుకు కొందరు అడ్డుకున్నారు. అయినా వాల్మీకులకు ఇచ్చిన మాట ఇచ్చిన ప్రకారం హామీలను అమలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో వాల్మీకులకు ఏ ఒక్క పదవి ఇవ్వకుండా విస్మరించారు. సీఎం జగన్ ప్రభుత్వం లో వాల్మీకులను రాజకీయంగా పెద్ద పీట వేశారు. రాష్ట్రంలో వాల్మీకులు 40లక్షల మంది వున్నారు. వీరు అందరూ బాగుండాలంటే మరోసారి సీఎం జగన్ కు అండగా నిలిచి, 2024 ఎన్నికల్లో చంద్రబాబు పార్టీని భూస్థాపితం చేద్దాం. 2024 ఎన్నికల్లో మరోసారి జగన్ ను సీఎం గా చేసుకుందాం అన్నారు.
Read Also:Sandra venkata verayya: వాళ్ల మాదిరి కులాల పేర్లు చెప్పుకుని రాజకీయాలు చేయడంలేదు
- Tags
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!