Goods Train Derailed: తప్పిన పెనుప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Goods Train Derailed: మధ్యప్రదేశ్లోని నార్సింగ్పూర్, కరేలీ స్టేషన్ల మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పిందని, ఆ మార్గంలో రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని అధికారి ఒకరు ఆదివారం తెలిపారు. నర్సింగపూర్ జిల్లాలో శనివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పశ్చిమ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి రాహుల్ శ్రీవాస్తవ వెల్లడించారు. పట్టాలు తప్పడంతో జబల్పూర్-ఇటార్సీ అప్లైన్లో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
Also Read: Bihar: బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Also Read
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
- TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
- CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
- US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
ఆదివారం ఉదయం 9.30 గంటలకు రాకపోకలను పూర్తిగా పునరుద్ధరించినట్లు అధికారి తెలిపారు. గూడ్స్ రైలు బ్రేక్ వ్యాన్ (చివరి వ్యాగన్) నర్సింగపూర్, కరేలీ స్టేషన్ల మధ్య పట్టాలు తప్పిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత రైళ్లను ఇటార్సీ నుంచి జబల్పూర్ వైపు మళ్లించామని, ఇప్పుడు అప్లైన్లో ట్రాఫిక్ పూర్తిగా పునరుద్ధరించబడిందని చెప్పారు. దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే జంక్షన్లలో ఇటార్సీ ఒకటి.
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం