Gandhi Jayanthi: గాంధీ జయంతి సందర్బంగా నేడు ఉదయం 10:30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లంగర్ హౌస్ లోని బాపూ ఘాట్ లో జరిగే గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. ఈ వేడుకల్లో భాగంగా, బాపూజీ సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. అనంతరం బాపూ స్మారక భవనాన్ని సందర్శించి, సర్వమత ప్రార్థనల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ కూడా హాజరై, ముఖ్యమంత్రితో కలిసి వేడుకల్లో పాల్గొంటారు.
Kantara Chapter1 : కాంతార చాప్టర్1 ఆడియెన్స్ రివ్యూ.. ‘శెభాష్ రిషబ్ శెట్టి’
ఇక ఈ కార్యక్రమం ముగిసాక మధ్యాహ్నం 1:30 గంటలకు ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో నాగర్ కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లెకు బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్థానికంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరవుతారు. రాత్రి 10 గంటలకు ఆయన కొడంగల్ చేరుకుంటారు.
Astrology: అక్టోబర్ 02, గురువారం దినఫలాలు.. విజయదశమి రోజు ఏ రాశి వారికి ఎలా ఉందంటే..?