Bhatti Vikramarka: శ్రీశైలం విద్యుత్‌ కేంద్రం అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం(వీడియో)

  • తెలంగాణలో త్వరలో కొత్త విద్యుత్ పాలసీ
Maxresdefault (1)

Maxresdefault (1)

తెలంగాణలో కొత్త విద్యత్ పాలసీ తీసుకువస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్ట్ను సమీక్షించి విద్యత్ సమస్యలు తెలుసుకొని పరిస్కార మార్గాల పై చర్చించారు . ప్రజలకు న్యాయమైన విద్యుత్‌ అందించడమే ధ్యేయమని భట్టి చెప్పారు. నాలుగో యూనిట్‌ పునరుద్ధరణకు రూ.2 కోట్ల అంచనా వ్యయం మంజూరు చేయనున్నారు. అంతరాయం లేకుండా విద్యత్ అందించడమే తమ లక్ష్యం అన్ని తెలిపారు మరికొన్ని వివరాల కోసం కింద వీడియో చూడండి..