Telangana Elections: సింగిల్ ఓటు కోసం సింగపూర్ నుంచి వచ్చారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Elections: నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఓటేసేందుకు జనాలు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. వేర్వేరు ప్రాంతాలకు జీవనోపాధి కోసం వెళ్లిన ఓటర్లంతా ఓటేసేందుకు సొంత గ్రామాలకు చేరుకున్నారు. అలాగే ప్రజాస్వామ్యంపై నమ్మకంతో ఓ కుటుంబం పరాయి దేశం నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వగ్రామానికి చేరుకున్నారు. మండల పరిధిలోని రుక్మాపూర్ గ్రామానికి చెందిన ప్రశాంత్ రెడ్డి, అనితారెడ్డి దంపతులు గత 15 ఏళ్లుగా సింగపూర్లో ఉద్యోగం చేస్తున్నారు. గురువారం జరిగిన ఎన్నికల ప్రక్రియకు సింగపూర్ నుంచి బయలుదేరి స్వగ్రామం రుక్మాపూర్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ఓటు వినియోగించుకునేందుకు సింగపూర్ నుంచి కుటుంబ సమేతంగా వచ్చి రుక్మాపూర్ గ్రామంలో జరిగిన పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకుని ఆనందం వ్యక్తం చేశారు.
Also Read
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!