FDI Cyber Lab: హైదరాబాద్లో తొలి సైబర్ ల్యాబ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FDI Cyber Lab: హైదరాబాద్ నగరంలో డిజిటల్ ఫోరెన్సిక్స్, డేటా రికవరీ రంగాల్లో కీలక ముందడుగుగా FDI ల్యాబ్స్ నాంపల్లిలో తన తొలి అత్యాధునిక సైబర్ ల్యాబ్ను ఏర్పాటు చేసింది. ఇండియన్ ఆఫీస్ ఆటోమేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రత్యేక విభాగంగా పని చేసే ఈ ల్యాబ్, డిజిటల్ భద్రతా అవసరాల పరిష్కారానికి కీలక కేంద్రంగా మారనుందని నిర్వాహకులు వెల్లడించారు. ఈ ఆధునిక సైబర్ ల్యాబ్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ.. వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వ విభాగాలకు డేటా పునరుద్ధరణ (రికవరీ), డిజిటల్ ఫోరెన్సిక్స్, డేటా ఉల్లంఘనలపై విచారణ వంటి సేవలు అందించనున్నారు. సంక్లిష్టమైన డిజిటల్ పరిశోధనలకు ఈ ల్యాబ్ సిద్ధంగా ఉండేలా రూపొందించబడినదని వారు తెలిపారు.
Read Read: Hyderabad: భాగ్యనగరంలో ఇక కొత్త లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు..!
Also Read
- PF Withdrawal: ATM నుండి PF డబ్బులు...! తాజా అప్డేట్ ఇదే..
- Vijay Cabinet: విజయ్ కేబినెట్ లిస్ట్ రెడీ.. ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులంటే..!
- Bangladesh: ‘‘మమతా బెనర్జీ వెంట 17 కోట్ల మంది ముస్లింలు’’.. బంగ్లాదేశ్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు..
- Rail Parcel App: గుడ్న్యూస్.. అందుబాటులోకి రైల్వే పార్సిల్ యాప్.. ఇకపై ఇంటి నుంచే పికప్, డెలివరీ
ఈ సౌకర్యం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల డిజిటల్ భద్రతా వ్యవస్థ మరింత బలోపేతం కానుందనీ, ఈ ల్యాబ్ తెలుగు రాష్ట్రాలకు ప్రధాన కార్యాలయంగా సేవలందించనుందని నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్లో ఇటువంటి అత్యాధునిక సైబర్ ల్యాబ్ ఏర్పాటు కావడం వలన, ఈ ప్రాంతంలో డిజిటల్ స్థితిస్థాపకతకు ఇది మూలస్తంభంగా నిలవనుందని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
PF Withdrawal: ATM నుండి PF డబ్బులు…! తాజా అప్డేట్ ఇదే..
-
Ashu Reddy: షాకింగ్.. చీటింగ్ కేసు నడుస్తుండగానే ఎంగేజ్మెంట్ చేసుకున్న అషు రెడ్డి
-
Vijay Cabinet: విజయ్ కేబినెట్ లిస్ట్ రెడీ.. ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులంటే..!
-
Bangladesh: ‘‘మమతా బెనర్జీ వెంట 17 కోట్ల మంది ముస్లింలు’’.. బంగ్లాదేశ్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు..
-
Rail Parcel App: గుడ్న్యూస్.. అందుబాటులోకి రైల్వే పార్సిల్ యాప్.. ఇకపై ఇంటి నుంచే పికప్, డెలివరీ