Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Ex Gratia For Who Passes Away Failed In Family Planning Operation

Family Planning Operation Issue : మృతి చెందిన ఇద్దరు మహిళలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

Published Date :August 30, 2022 , 11:23 am
By Gogikar Sai Krishna
Family Planning Operation Issue : మృతి చెందిన ఇద్దరు మహిళలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
  • Follow Us :
  • google news
  • dailyhunt

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి ఇద్దరు మహిళలు మృతి చెందినది తెలిసిందే. అయితే.. తాజాగా ఇబ్రహీంపట్నం మున్సిపల్ సీతారాంపేట్‌ చెందిన మహిళతో పాటు మరో మహిళ చికిత్స పొందుతూ నగరంలోని ఆసుపత్రిలో మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 4కు చేరింది. అయితే.. ముందస్తు చర్యగా ఇబ్రహీంపట్నం సాగర్ హైవే భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు, ప్రత్యేక బలగాలు. ఇదిలా ఉంటే.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఫెయిల్ కావడంతో మృతి చెందిన ఇద్దరి కుటుంబ సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.

మమత, సుష్మ కుటుంబ సభ్యులకు 5 లక్షల నగదు, డబుల్ బెడ్ రూమ్, వారి పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ లో చదివించాలని ప్రభుత్వ నిర్ణయించినట్లు.. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయితే.. తాజాగా మరో ఇద్దరు మహిళలు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా.. ఈ రోజు మృతి చెందిన వారికి సంబంధించి ఎక్స్ గ్రేషియా మరికాసేపట్లో జరిగే మీడియా సమావేశంలో ప్రకటించనున్న తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వెల్లడించింది.

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • big news
  • breaking news
  • Family Planning Operation
  • latest news

తాజావార్తలు

  • Morgan Stanley Layoffs: 2,500 మంది ఉద్యోగులను తొలగించిన ప్రముఖ బ్యాంక్.. AI వల్లనా లేక మరేదైనా కారణమా?

  • Iran: ఇరాన్ సంచలన నిర్ణయం.. అణు కార్యక్రమానికి స్వస్తి?

  • Bihar: బీహార్ సీఎం రేసులో కేంద్రమంత్రి! అభిమానులు సంబరాలు

  • 10th Halltickets : విద్యార్థులకు బిగ్ అలర్ట్.. హాల్ టికెట్స్ వచ్చేశాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే..!

  • Freelance While Employed: ఓ కంపెనీలో జాబ్ చేస్తూ.. ఫ్రీలాన్స్‌గా పనిచేయడం చట్టవిరుద్ధమా? రూల్స్ ఏం చెబుతున్నాయి?

ట్రెండింగ్‌

  • Morning Habits for Peace : ఉదయం లేవగానే ఈ పనులు చేస్తే.. ఒత్తిడి మాయం.!

  • Summer Alert : శరీరంలో నీరు తగ్గిందని తెలిపే ‘రెడ్ ఫ్లాగ్’ లక్షణాలు ఇవే.. నిర్లక్ష్యం చేస్తే డేంజరే..!

  • Karnataka Special Carrot Palya : నిమిషాల్లో తయారయ్యే హెల్తీ రెసిపీ.. టేస్ట్ అదిరిపోతుంది.!

  • Panakam Recipe: తక్షణ శక్తి కోసం శ్రీరామ నవమి పానకం.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!

  • Stomach Pain After Eating: తిన్న వెంటనే కడుపు నొప్పా..? ఈ 5 కారణాలు తెలిస్తే షాక్ అవుతారు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions