Family Planning Operation Issue : మృతి చెందిన ఇద్దరు మహిళలకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి ఇద్దరు మహిళలు మృతి చెందినది తెలిసిందే. అయితే.. తాజాగా ఇబ్రహీంపట్నం మున్సిపల్ సీతారాంపేట్ చెందిన మహిళతో పాటు మరో మహిళ చికిత్స పొందుతూ నగరంలోని ఆసుపత్రిలో మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 4కు చేరింది. అయితే.. ముందస్తు చర్యగా ఇబ్రహీంపట్నం సాగర్ హైవే భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు, ప్రత్యేక బలగాలు. ఇదిలా ఉంటే.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఫెయిల్ కావడంతో మృతి చెందిన ఇద్దరి కుటుంబ సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
మమత, సుష్మ కుటుంబ సభ్యులకు 5 లక్షల నగదు, డబుల్ బెడ్ రూమ్, వారి పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ లో చదివించాలని ప్రభుత్వ నిర్ణయించినట్లు.. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయితే.. తాజాగా మరో ఇద్దరు మహిళలు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా.. ఈ రోజు మృతి చెందిన వారికి సంబంధించి ఎక్స్ గ్రేషియా మరికాసేపట్లో జరిగే మీడియా సమావేశంలో ప్రకటించనున్న తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వెల్లడించింది.
Also Read
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!