Delhi Weather: ఢిల్లీలో భగ్గుమంటున్న సూరీడు.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే ?
Delhi Weather: దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం సూరీడు సుర్రుమంటున్నాడు. ఎండ వేడిమి, తేమకు జనాలు అల్లాడిపోతున్నారు. భారత వాతావరణ విభాగం (IMD) వర్షాలకు సంబంధించి తాజాగా ఓ అప్ డేట్ అందించింది. ఢిల్లీ-NCR ప్రజలకు వేడి నుండి ఎంతకాలం ఉపశమనం లభిస్తుందో చెప్పింది. IMD ప్రకారం.. బుధవారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 27.9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇది సగటు కంటే ఒక నాచ్ తక్కువ.
ప్రజలకు ఉపశమనం ఎప్పుడు?
ఈరోజు (ఆగస్టు 2) ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని.. రాత్రి చాలా తేలికపాటి వర్షం కురుస్తుందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. వర్షం తర్వాత, ప్రజలు వేడి, తేమ నుండి కొంత ఉపశమనం పొందవచ్చు. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది.
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
Read Also:Australia: కామాంధుడు.. 91 మంది బాలికలపై అత్యాచారం..1600లైగింక వేధింపుల కేసులు
గరిష్ఠ ఉష్ణోగ్రత 37 డిగ్రీలు
వాతావరణ శాఖ (IMD) ప్రకారం ఈ రోజు ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో సోమవారం గరిష్టంగా 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం ఉదయం దేశ రాజధానిలో కనిష్ట ఉష్ణోగ్రత 26.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇది సాధారణం కంటే తక్కువ. ఢిల్లీలో సోమవారం కనిష్ట ఉష్ణోగ్రత 27.2 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇది ఈ సీజన్లో సాధారణం. ఢిల్లీలో సాపేక్ష ఆర్ద్రత బుధవారం ఉదయం 8.30 గంటలకు 78 శాతంగా నమోదైంది.
వర్షంతో గాలి క్లియర్
గత వారం దేశ రాజధాని ఢిల్లీలో కురిసిన వర్షాల తరువాత, గాలి క్లియర్ అయింది. అనేక ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) గణనీయంగా పడిపోయింది. బుధవారం ఢిల్లీలో సగటు AQI 84గా నమోదైంది. నోయిడాలో సగటు AQI 65, ఘజియాబాద్లో సగటు AQI 95, గురుగ్రామ్లో సగటు AQI, ఫరీదాబాద్లో సగటు AQI 66 నమోదయ్యాయి.
Read Also:Kushi : సినిమా గురించి ఆసక్తికర పోస్ట్ చేసిన విజయ్ దేవరకొండ..
భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
భారత వాతావరణ విభాగం (IMD) రాబోయే మూడు లేదా నాలుగు రోజుల పాటు తూర్పు, తూర్పు మధ్య భారతదేశంలోని ఏకాంత ప్రదేశాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. బుధవారం ఉత్తర ఒడిశా, గురువారం తూర్పు మధ్యప్రదేశ్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?