Delhi Weather: ఢిల్లీలో భగ్గుమంటున్న సూరీడు.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Weather: దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం సూరీడు సుర్రుమంటున్నాడు. ఎండ వేడిమి, తేమకు జనాలు అల్లాడిపోతున్నారు. భారత వాతావరణ విభాగం (IMD) వర్షాలకు సంబంధించి తాజాగా ఓ అప్ డేట్ అందించింది. ఢిల్లీ-NCR ప్రజలకు వేడి నుండి ఎంతకాలం ఉపశమనం లభిస్తుందో చెప్పింది. IMD ప్రకారం.. బుధవారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 27.9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇది సగటు కంటే ఒక నాచ్ తక్కువ.
ప్రజలకు ఉపశమనం ఎప్పుడు?
ఈరోజు (ఆగస్టు 2) ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని.. రాత్రి చాలా తేలికపాటి వర్షం కురుస్తుందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. వర్షం తర్వాత, ప్రజలు వేడి, తేమ నుండి కొంత ఉపశమనం పొందవచ్చు. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది.
Also Read
- Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
- US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
- Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
- Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
Read Also:Australia: కామాంధుడు.. 91 మంది బాలికలపై అత్యాచారం..1600లైగింక వేధింపుల కేసులు
గరిష్ఠ ఉష్ణోగ్రత 37 డిగ్రీలు
వాతావరణ శాఖ (IMD) ప్రకారం ఈ రోజు ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో సోమవారం గరిష్టంగా 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం ఉదయం దేశ రాజధానిలో కనిష్ట ఉష్ణోగ్రత 26.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇది సాధారణం కంటే తక్కువ. ఢిల్లీలో సోమవారం కనిష్ట ఉష్ణోగ్రత 27.2 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇది ఈ సీజన్లో సాధారణం. ఢిల్లీలో సాపేక్ష ఆర్ద్రత బుధవారం ఉదయం 8.30 గంటలకు 78 శాతంగా నమోదైంది.
వర్షంతో గాలి క్లియర్
గత వారం దేశ రాజధాని ఢిల్లీలో కురిసిన వర్షాల తరువాత, గాలి క్లియర్ అయింది. అనేక ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) గణనీయంగా పడిపోయింది. బుధవారం ఢిల్లీలో సగటు AQI 84గా నమోదైంది. నోయిడాలో సగటు AQI 65, ఘజియాబాద్లో సగటు AQI 95, గురుగ్రామ్లో సగటు AQI, ఫరీదాబాద్లో సగటు AQI 66 నమోదయ్యాయి.
Read Also:Kushi : సినిమా గురించి ఆసక్తికర పోస్ట్ చేసిన విజయ్ దేవరకొండ..
భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
భారత వాతావరణ విభాగం (IMD) రాబోయే మూడు లేదా నాలుగు రోజుల పాటు తూర్పు, తూర్పు మధ్య భారతదేశంలోని ఏకాంత ప్రదేశాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. బుధవారం ఉత్తర ఒడిశా, గురువారం తూర్పు మధ్యప్రదేశ్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
-
NIMS : నిమ్స్లో ‘కిడ్నీ రాకెట్’.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
-
US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
-
World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్కు కౌంట్డౌన్ మొదలైందా?
-
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..