Delhi : ఢిల్లీలో త్రిపుల్ మర్డర్.. పెళ్లి రోజే విషాదం.. తల్లిదండ్రులు, కూతురు దారుణ హత్య
- రాజధానిలో త్రిపుల్ మర్డర్
- పెళ్లి రోజే కన్నుమూసిన దంపతులు
- తల్లిదండ్రులు, కూతురు దారుణ హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi : ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో ట్రిపుల్ మర్డర్ సంచలనం సృష్టించింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని కత్తితో పొడిచి చంపారు. ఇంట్లో తల్లిదండ్రులు, కుమార్తె మృతదేహాలు లభ్యమయ్యాయి. హత్య జరిగిన సమయంలో కొడుకు మార్నింగ్ వాకింగ్కు వెళ్లి తిరిగి వచ్చి చూసేసరికి ముగ్గురూ హత్యకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Read Also:Tragedy: విషాదం.. మిద్దె కూలి ముగ్గురు మృతి
Also Read
- Tamil Nadu: పొట్టి దుస్తుల వైరల్ వీడియోపై మహిళ ఆవేదన.. బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి
- Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
- Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
- BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
Triple murder in Delhi | Three people from a house including a man, his wife and daughter, in the Neb Sarai area of South Delhi were stabbed to death. Their son-fourth member of the family had gone out for a walk. Police are present at the spot. More details awaited: Delhi…
— ANI (@ANI) December 4, 2024
కుమారుడిని పోలీసులు విచారిస్తున్నారు. ఉదయాన్నే వాకింగ్కి వెళ్లానని చెప్పారు. ఇంట్లో తండ్రి రాజేష్, తల్లి కోమల్, సోదరి కవిత ఉన్నారు. తిరిగి వచ్చి చూసే సరికి ఇంట్లో ముగ్గురి మృతదేహాలు రక్తంతో కనిపించాయి. ముగ్గురిని కత్తులతో పొడిచి హత్య చేశారు. రాజేష్ స్వస్థలం హర్యానా. అతను చాలా సంవత్సరాల క్రితం ఢిల్లీకి వచ్చి నెబ్ సరాయ్ ప్రాంతంలోని డియోలీ గ్రామంలో నివసిస్తున్నాడు. చుట్టుపక్కల వ్యక్తుల నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.
Read Also:Bradman Baggy Green: వేలంలో కోట్లు పలికిన బ్రాడ్మన్ ‘బ్యాగీ గ్రీన్’ క్యాప్
#WATCH | Delhi: Three people from a house including a man, his wife and daughter, in the Neb Sarai area of South Delhi were stabbed to death. More details awaited: Delhi Police
(Visuals from the spot) pic.twitter.com/aYSU48aC1G
— ANI (@ANI) December 4, 2024
కుటుంబంలో మిగిలిన కుమారుడు డిసెంబర్ 4 తన తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం అని చెప్పాడు. బుధవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో నిద్రలేచి వాకింగ్కు ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు తెలిపారు. 7 గంటల ప్రాంతంలో తిరిగి వచ్చేసరికి ముగ్గురూ హత్యకు గురయ్యారు. ఇంట్లో తల్లిదండ్రులు, సోదరి మృతదేహాలను చూసి ఆమె కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల నుంచి జనం గుమిగూడారు. ముగ్గురు వ్యక్తుల మెడపై కత్తితో దాడి చేసి హత్య చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్తో స్పెషల్ మీట్
-
Tamil Nadu: పొట్టి దుస్తుల వైరల్ వీడియోపై మహిళ ఆవేదన.. బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి
-
Healthy Snacks: నో జంక్.. ఓన్లీ హెల్తీ స్నాక్! ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు..
-
Hyderabad Pan Masala Raid: హైదరాబాద్లో పాన్ మసాలా దందా.. రూ.160 కోట్ల స్కామ్..
-
Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!