Rajnath Singh: ముప్పు వాటిల్లితే తగ్గేదేలే.. శత్రు దేశాలకు భారత్ హెచ్చరిక?
- ముప్పు వాటిల్లితే తగ్గేదేలే
- శత్రు దేశాలకు భారీ హెచ్చరిక
- సుక్నా మిలటరీ స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ ప్రసంగం
భద్రత విషయంలో భారత్ రాజీపడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దసరా సందర్భంగా అన్నారు. ఏ దేశమైనా భారత్ ప్రయోజనాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు భారత్ వెనకాడబోదని అన్నారు. పశ్చిమ బెంగాల్లోని సుక్నా మిలటరీ స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ ప్రసంగించారు. భారతదేశం ఏ దేశంపైనా ద్వేషపూరిత భావంతో, ద్వేషపూరితంగా దాడి చేయలేదన్నారు. ఎవరైనా మమ్మల్ని అవమానించినప్పుడు లేదా మన సమగ్రత, సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించినప్పుడు మాత్రమే పోరాడుతామన్నారు. మన ప్రయోజనాలకు ముప్పు కలిగితే, పెద్ద అడుగు వేసేందుకు సిద్ధంగా ఉన్నామని శత్రు దేశాలను హెచ్చరించారు.
READ MORE: Kurnoool: లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవంలో అపశృతి.. జనంపై పడిన రథం
Also Read
- Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
- MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
- KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..
భారీ ప్రాజెక్ట్..
ఇదిలా ఉండగా.. బీఆర్ఓ నిర్మించిన ఈ 75 ప్రాజెక్టులలో 22 రోడ్లు, 51 వంతెనలు, రెండు ఇతర ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో జమ్మూ కాశ్మీర్లో 19, అరుణాచల్ ప్రదేశ్లో 18, లడఖ్లో 11, ఉత్తరాఖండ్లో 9, సిక్కింలో 6, హిమాచల్ ప్రదేశ్లో 5.. బెంగాల్, రాజస్థాన్, నాగాలాండ్, మిజోరాం, అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక్కొక్కటి ఉన్నాయి. ఈ 75 ప్రాజెక్టులతో బీఆర్ఓ ఈ ఏడాది మొత్తం 111 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పూర్తి చేసింది. వాటి మొత్తం ఖర్చు రూ.3,751 కోట్లు.
READ MORE:Hamas: ఇరాన్ , హిజ్బుల్లా మద్దతు కోసం అక్టోబర్ 07 దాడి ఆలస్యం.. 9/11 తరహా దాడులకు ముందుగా ప్లాన్..
ఈశాన్య రాష్ట్రాలను బలోపేతం చేసేందుకు ప్రాజెక్టులు
శనివారం ప్రారంభించబడిన ప్రధాన ప్రాజెక్టులలో ఒకటి సిక్కింలో వ్యూహాత్మకంగా ముఖ్యమైన కుపుప్-షెర్తాంగ్ రహదారి. ఈ రహదారి జవహర్ లాల్ నెహ్రూ మార్గ్, జులుక్ యాక్సిస్ మధ్య ఒక ముఖ్యమైన లింక్గా పనిచేస్తుంది. ఇది ఆర్మీ సిబ్బంది, పరికరాల తరలింపు కోసం ప్రత్యామ్నాయ మార్గాన్ని అందిస్తుంది. వ్యూహాత్మక కారణాలతో సరిహద్దు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతోపాటు ఈ ప్రాంతాలు, ముఖ్యంగా ఈశాన్య ప్రాంతాల సామాజిక-ఆర్థిక అభివృద్ధిని నిర్ధారించేందుకు ప్రభుత్వం ‘అచంచలమైన సంకల్పం’కు ఈ ప్రాజెక్టులు నిదర్శనం.
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!