Rajnath Singh: ముప్పు వాటిల్లితే తగ్గేదేలే.. శత్రు దేశాలకు భారత్ హెచ్చరిక?
- ముప్పు వాటిల్లితే తగ్గేదేలే
- శత్రు దేశాలకు భారీ హెచ్చరిక
- సుక్నా మిలటరీ స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ ప్రసంగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భద్రత విషయంలో భారత్ రాజీపడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దసరా సందర్భంగా అన్నారు. ఏ దేశమైనా భారత్ ప్రయోజనాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు భారత్ వెనకాడబోదని అన్నారు. పశ్చిమ బెంగాల్లోని సుక్నా మిలటరీ స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ ప్రసంగించారు. భారతదేశం ఏ దేశంపైనా ద్వేషపూరిత భావంతో, ద్వేషపూరితంగా దాడి చేయలేదన్నారు. ఎవరైనా మమ్మల్ని అవమానించినప్పుడు లేదా మన సమగ్రత, సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించినప్పుడు మాత్రమే పోరాడుతామన్నారు. మన ప్రయోజనాలకు ముప్పు కలిగితే, పెద్ద అడుగు వేసేందుకు సిద్ధంగా ఉన్నామని శత్రు దేశాలను హెచ్చరించారు.
READ MORE: Kurnoool: లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవంలో అపశృతి.. జనంపై పడిన రథం
Also Read
- 243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
- Bollaram: డిటోనేటర్ల కలకలం.. ఆర్మీ క్యాంపు సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు గుర్తింపు.!
- DSP Bhim Reddy: సస్పెండైన డీఎస్పీ భీమ్రెడ్డిపై ఈడీ కేసు.. రూ.150 కోట్లకుపైగా ఆస్తులపై మనీలాండరింగ్ దర్యాప్తు.!
- 6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
భారీ ప్రాజెక్ట్..
ఇదిలా ఉండగా.. బీఆర్ఓ నిర్మించిన ఈ 75 ప్రాజెక్టులలో 22 రోడ్లు, 51 వంతెనలు, రెండు ఇతర ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో జమ్మూ కాశ్మీర్లో 19, అరుణాచల్ ప్రదేశ్లో 18, లడఖ్లో 11, ఉత్తరాఖండ్లో 9, సిక్కింలో 6, హిమాచల్ ప్రదేశ్లో 5.. బెంగాల్, రాజస్థాన్, నాగాలాండ్, మిజోరాం, అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక్కొక్కటి ఉన్నాయి. ఈ 75 ప్రాజెక్టులతో బీఆర్ఓ ఈ ఏడాది మొత్తం 111 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పూర్తి చేసింది. వాటి మొత్తం ఖర్చు రూ.3,751 కోట్లు.
READ MORE:Hamas: ఇరాన్ , హిజ్బుల్లా మద్దతు కోసం అక్టోబర్ 07 దాడి ఆలస్యం.. 9/11 తరహా దాడులకు ముందుగా ప్లాన్..
ఈశాన్య రాష్ట్రాలను బలోపేతం చేసేందుకు ప్రాజెక్టులు
శనివారం ప్రారంభించబడిన ప్రధాన ప్రాజెక్టులలో ఒకటి సిక్కింలో వ్యూహాత్మకంగా ముఖ్యమైన కుపుప్-షెర్తాంగ్ రహదారి. ఈ రహదారి జవహర్ లాల్ నెహ్రూ మార్గ్, జులుక్ యాక్సిస్ మధ్య ఒక ముఖ్యమైన లింక్గా పనిచేస్తుంది. ఇది ఆర్మీ సిబ్బంది, పరికరాల తరలింపు కోసం ప్రత్యామ్నాయ మార్గాన్ని అందిస్తుంది. వ్యూహాత్మక కారణాలతో సరిహద్దు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతోపాటు ఈ ప్రాంతాలు, ముఖ్యంగా ఈశాన్య ప్రాంతాల సామాజిక-ఆర్థిక అభివృద్ధిని నిర్ధారించేందుకు ప్రభుత్వం ‘అచంచలమైన సంకల్పం’కు ఈ ప్రాజెక్టులు నిదర్శనం.
తాజావార్తలు
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
Abhinandan Varthaman: పాక్ F-16ను కూల్చిన వీరుడు.. IAFకు గుడ్బై చెప్పిన అభినందన్! గోవాలో కొత్త ఇన్నింగ్స్..
-
Stock Market: అమెరికా నుంచి ముంచుకొస్తున్న బిగ్ డేంజర్.. ఈ ఒక్క కారణంతో మళ్లీ షేర్ మార్కెట్ కుప్పకూలుతుందా?
-
Bollaram: డిటోనేటర్ల కలకలం.. ఆర్మీ క్యాంపు సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు గుర్తింపు.!
ట్రెండింగ్
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!