Dadisetti Raja: అత్యధిక మెజారిటీ లక్ష్యం.. ప్రచారంలో దూసుకుపోతున్న తల్లీ కొడుకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dadisetti Raja: కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. అత్యధిక మెజార్టీ లక్ష్యంగా దాడిశెట్టి కుటుంబ సభ్యులు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. భర్తకి అండగా నిలవాలని భార్య.. తండ్రిని భారీ మెజార్టీతో గెలిపించాలని కొడుకు ప్రచారంలో దూసుకుపోతున్నారు. వైసీపీ అభ్యర్థి, మంత్రి దాడిశెట్టి రాజా ఘన విజయం కోసం భార్య లక్ష్మీచైతన్య, కొడుకు శంకర్ మల్లిక్ ప్రచారంలో పాల్గొంటున్నారు.
తుని మండలం ఎస్.అన్నవరం పంచాయతీ పరిధిలోని రామకృష్ణ నగర్, జగన్నాథగిరి, గెడ్లబీడు గ్రామాలలో తల్లీకొడుకులు ఇద్దరూ కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లారు. లక్ష్మీచైతన్య, మల్లిక్ మాట్లాడుతూ.. తుని నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న మంత్రి దాడిశెట్టి రాజాని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి రాజాకి అఖండ విజయాన్ని అందించాలన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పథకాలు అందిస్తున్న సీఎం జగనన్నకు మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని అన్నారు. ఈ ప్రచారంలో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Also Read
- Tags
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్ ఉద్యమం హైజాక్.. మత ఉద్యమంగా మారిందా.?
-
Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
-
Kadambari Jethwani : సీఐడీ ఛార్జ్షీట్పై కాదంబరి జెత్వానీ ఫైర్.!
-
CJP Protest: ప్రధాని మోడీకి అభిజిత్ దీప్కే తాజా హెచ్చరిక..
-
Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?